బ్రాడీపేట కులాయి గట్టు చెరువుకి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి
పాలకొల్లు టౌన్ బ్రాడీపేట కొత్త కుళాయి చెరువులో కంచి ఏర్పాటు చేయాలని భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు కాలవ వెంకటేశ్వర (కన్నా) విజ్ఞప్తి చేశారు. చెరువులో ఇటీవల 15 సంవత్సరాల కుర్రవాడు మరణించిన సంగతి తెలిసిందే. గతంలో ఒక వృద్ధురాలు కూడా ప్రమాదం గురించి హెచ్చరిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో, కంచి ఏర్పాటు చేయాలని కాపు సేవా సమితి కోరుతోంది.
Leave feedback about this