June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

పరీక్షా పే చర్చ కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ.. ఏపీ నుంచి 21 లక్షల మంది రిజిస్ట్రేషన్‌!

Pariksha Pe Charcha Registrations : ఈ ఏడాది జరుగనున్న 8వ ఎడిషన్‌ పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమానికి దరఖాస్తులు పోటెత్తాయి. దేశవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Pariksha Pe Charcha 2025 PPC Registration for 8th Edition : విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ముచ్చటించే సువర్ణావకాశం పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమం. ప్రతి యేటా పరీక్షల కాలం ప్రారంభానికి ముందు జనవరి నెలలో ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించగా.. విశేష స్పందన లభించింది. ఈ 8వ సీజన్‌ Pariksha Pe Charcha PPC 2025 కార్యక్రమానికి ఊహించని విధంగా దేశవ్యాప్తంగా ఏకంగా 3.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video