సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. తన 29వ సినిమాగా ఇది రాబోతోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 చివరలోకానీ, 2027 ప్రారంభంలోకానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. కీరవాణి సంగీతాన్ని అందిచబోతున్నారు. అటవీ ప్రాంతంలో యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఎవరికీ చెప్పకుండా షూటింగ్ ను ప్రారంభించారు.
సినిమా
మహేష్బాబును క్షమించమని కోరిన స్టార్ డైరెక్టర్
- by kadali Lavanya
- February 18, 2025
- 0 Comments
- Less than a minute
- 23 Views
- 4 months ago

Leave feedback about this