యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ పరిధిలో ఏటిగట్టును యలమంచిలి తహసీల్దార్ పవన్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏటిగట్టును అనుకోని జీవిస్తున్న కుటుంబాల నుండి పలు వివరాలను తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బోనం నాని తదితరులు పాల్గొన్నారు.

Leave feedback about this