పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ముఖ్యమంత్రి.. మంత్రి లోకేష్ విషెస్ చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిం చింది. నేటి నుంచి ఈనెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
పదో తరగతి పరీక్షల వేళ ప్రత్యేక ఏర్పాట్లు – కీలక సూచనలు..!!
- by kowru Lavanya
- March 17, 2025
- 0 Comments
- Less than a minute
- 57 Views
- 9 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this