సినీ పరిశ్రమ అన్న తర్వాత నిర్మాతకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమ ఆవిర్భావంలో నిర్మాత, దర్శకులకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వారు వస్తున్నారంటే సెట్ లో ఉన్న హీరో హీరోయిన్లతోపాటు ఇతర నటులు, సాంకేతిక నిపుణులందర లేచి నిలబడేవారు. అంతటి గౌరవం ఇచ్చేవారు. ఎందుకంటే నిర్మాత లేనిదే సినిమా తీయలేదు. ప్రతి రూపాయి అతనివ్వాల్సిందే. సినిమా మొత్తం పూర్తయి కాపీ బయటకువచ్చి థియేటర్ కు వెళ్లేంతవరకు అన్ని ఖర్చులు నిర్మాతవే. కాబట్టే నిర్మాతకు అంత విలువిచ్చేవారు. కానీ క్రమేణా నిర్మాతకు గౌరవం ఇవ్వడం మానేసి హీరోకు గౌరవం ఇవ్వడం ప్రారంభించారు.
సినిమా
నిర్మాతలను బతికించేందుకు మహేష్బాబు సంచలన నిర్ణయం
- by kadali Lavanya
- March 22, 2025
- 0 Comments
- Less than a minute
- 16 Views
- 3 months ago

Leave feedback about this