Tirumala: తిరుమలలో రద్దీ పెరుగుతోంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద రద్దీ నెలకొంది. ఇదే సమయంలో ఉగాది ఆస్థానానికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో.. ఏపీ సిఫార్సు లేఖల స్వీకరణలో మార్పులు చేసారు. ఈ వారంలో వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను నేడు విడుదల చేయనున్నారు.
భక్తి
TTD: సిఫార్సు లేఖలపై దర్శనాల్లో మార్పులు – వీఐపీ బ్రేక్ రద్దు..!!
- by kowru Lavanya
- March 24, 2025
- 0 Comments
- Less than a minute
- 17 Views
- 3 months ago

Leave feedback about this