ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కీలక నిర్ణయాలు అమలుకు సిద్దం అయింది. రేపు సమూల ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. రేపటి (ఏప్రిల్ 1) నుంచే 2025-26 విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు. అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏప్రి ల్ 7 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించా లని నిర్ణయించారు. టైమ్ టేబుల్ లో మార్పులు చేసారు. సబ్జెక్టుల్లోనూ కొత్త విధానం అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎడ్యుకేషన్ & కెరీర్
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ – ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
- by kowru Lavanya
- March 31, 2025
- 0 Comments
- Less than a minute
- 17 Views
- 2 months ago

Leave feedback about this