June 8, 2025
తాజా వార్తలు

పాలకొల్లు : ప్రాంగణ ఎంపికల్లో 17 మందికి ఉద్యోగాలు

పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించబడిన ప్రాంగణ ఎంపికల్లో 17 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ కేవిఆర్ నర్సింహారావు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 48 మంది అభ్యర్థులు హాజరయ్యారని వారికి మౌఖిక పరీక్షలు, నైపుణ్యత కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలకు ఎంపిక చేసారన్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video