తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారుల విచారణలో విస్తు పోయే విషయాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. కీలక స్థానాల్లో నిలిచిన ఇద్దరు మాజీ లపైన ఫోకస్ చేసారు. వీరికి నోటీసు లు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ ఇద్దరు మాజీ ప్రముఖుల పైన లుకౌట్ నోటీసుల జారీకి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. లడ్డూ కేసులో ఈ ఇద్దరి విచారణ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారనుంది.
తాజా వార్తలు
లడ్డూ కేసులో ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులు – లుకౌట్ నోటీసులు..!?
- by kowru Lavanya
- February 17, 2025
- 0 Comments
- Less than a minute
- 22 Views
- 4 months ago

Leave feedback about this