June 8, 2025

Blog

ఆరోగ్యం

వేసవిలో బెస్ట్ పానీయం కొబ్బరినీళ్ళు.. ఆరోగ్య ప్రయోజనాలు ఫుల్లు!

వేసవి కాలంలో విపరీతమైన ఎండలకు చిన్న పెద్ద అని వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటివారైనా తట్టుకోలేకపోతుంటారు. ఈ వేసవికి తట్టుకోవడానికి మన శరీరానికి కావలసిన మిటమిన్లు, పోషకాలు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా దొరుతాయి. డీ హైడ్రేషన్ ను నివారించడానికి కొబ్బరి నీళ్లు ఎంతో బాగా దోహదం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో యాంటి ఆక్సిడెంట్ లు ఉంటాయి. మరియు రోగ నిరోధక శక్తినీ బలోపేతం చేయడానికి కొబ్బరి నీళ్లు దోహదపడతాయి.. కొబ్బరి నీళ్లను ఈ సమయాల్లో తాగితే మంచి

Read More
ఆరోగ్యం

ఈ వేసవిలో కివీ పండు చేసే ఆరోగ్య అద్భుతాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు!

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు ముఖ్యంగా పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ ను తినడం పొరపాటున కూడా మరిచిపోవద్దు. కివి పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: 

Read More
భక్తి

తిరుమలలో మరో అపచారం

తిరుమలలో ఇటీవల వరుసగా కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం గురించి అందరికి తెలిసిందే. శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభం పై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.బ్రహ్మోత్సవాల తొలిరోజునే ఇలా జరిగిందేంటని భక్తులు చర్చించుకున్నారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన కొంతమంది భక్తులు చెప్పులు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ మహాద్వారం వరకు

Read More
భక్తి

పాలకొల్లు: మే 19 నుండి దేశాలమ్మ జాతర ఉత్సవాలు

పాలకొల్లు పట్టణంలోని లాకుదిగువ కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ దేశాలమ్మ అమ్మవారి 53 వ జాతర మహోత్సవాలు మే నెల 19 నుంచి 25 వరకు జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు పాలకొల్లు పరిసర ప్రాంతాల నుండే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి బంధువులు, భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.

Read More
ఆరోగ్యం

భారత్‌లో పాపులర్ అవుతున్న మట్టి కుండ కూలర్లు.. తక్కువ ఖర్చుతో వేసవి తాపం నుంచి ఉపశమనం..!

Mud Pot Air Coolers : భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో ఉపశమనం కోసం ఒక చవకైన, పర్యావరణానికి మేలు చేసే కూలింగ్ ఆప్షన్ బాగా పాపులర్ అవుతోంది. అదే మట్టి కుండ కూలర్ (Mud Pot Air Cooler). గతంలో కేవలం మంచినీళ్లు చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగించిన మట్టి కుండలు, ఇప్పుడు వినూత్నంగా రూపాంతరం చెందాయి. ఖరీదైన ఏసీలు లేదా ఎలక్ట్రిక్ కూలర్లు కొనలేని వారికి, ఇవి తక్కువ ఖర్చుతోనే వేడి నుంచి ఉపశమనం

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పదో తరగతి ఫలితాల వేళ బిగ్ అప్డేట్..!!

పదో తరగతి ఫలితాల కోసం విద్యార్ధులు నిరీక్షిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తయింది. తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితా లను విడుదల చేసారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 24న విడుదలకు నిర్ణయం తీసు కొన్నారు. కాగా, పదో తరగతి ఫలితాలను ఏపీలో ఈ నెల 22న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం కీలక అంశం పైన ప్రభుత్వ స్పష్టత కోసం వేచి

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: కందుకూరి విశిష్ట పురస్కారం

పాలకొల్లు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి, రంగస్థల నటుడు మానాపురం సత్యనారాయణ జిల్లా కందుకూరు పురస్కారానికి ఎంపికైయ్యారు. ఏప్రిల్ 16న బుధవారం కందుకూరు వీరేశలింగం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ తుమ్మలపల్లి వారి కళా క్షేత్రంలో ఈ అవార్డును అందజేయనున్నారు. రాష్ట్రంలో ముగ్గురికి రాష్ట్ర అవార్డులు, 130 మందికి జిల్లా కందుకూరు పురస్కారాలు అందజేయనున్నారు.

Read More
ఆరోగ్యం

షుగర్ ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని లాంటిది.. ఒక్కటి తింటే, చిటికెలో షుగర్ మటుమాయం!

ఇప్పుడు మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న, చాలా మందికి నిద్రలేకుండా చేస్తున్న ఆరోగ్య సమస్య ఏదైనా ఉందంటే అది మధుమేహం. ఈ సమస్య కారణంగా చాలా మంది తమకు నచ్చినట్టుగా జీవించలేకపోతున్నారు. కోరుకున్న ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చాలా ఎక్కువగా అల్లాడిపోతున్నారు. అలాగే ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్న వ్యక్తులు మధుమేహాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామం, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం

Read More
తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డుకు ఈకేవైసీ అయ్యిందా లేదా ? ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త రేషన్ కార్డుల చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే ఉన్న రేషన్ కార్డుల్ని రద్దు చేసి తమ ప్రభుత్వ ముద్రతో కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది పూర్తి కాగానే

Read More
తాజా వార్తలు

Vijayawada Metro: విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై ఇవాళ తొలి అడుగు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన రెండు మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు, బందర్ రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో ఈ భూసేకరణ ప్రారంభం కాబోతోంది. విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును రెండు కారిడార్లుగా

Read More