June 10, 2025

Blog

ఆరోగ్యం

అందం కోసం నెయిల్ పాలిష్ వాడుతున్నారా.. ఈ క్యాన్సర్లు రావడం పక్కా!

నెయిల్ పాలిష్‌ను మహిళలు ముఖ్యంగా తమ అందాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. వివిధ రంగులు, డిజైన్‌లు అందుబాటులో ఉండటంతో, చాలా మంది దీన్ని అందం కోసం తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, దీని వినియోగం వల్ల కొన్ని అనర్థాలు కూడా కలగవచ్చు. నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు, దీన్ని తొలగించేందుకు ఉపయోగించే నెయిల్ రిమూవర్లు, దీర్ఘకాలిక ఉపయోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను గమనించాలి. అవేంటో చూద్దాం..

Read More
భక్తి

తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని కళ్లారా చూసే మహద్భాగ్యం..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,386 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ

Read More
సినిమా

నువ్వు ఈ లక్షణం మార్చుకో: మహేష్‌బాబుకు రాజమౌళి సీరియస్ వార్నింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినిమాలకన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రెండు సార్లు 10th calss బోర్డు ఎగ్జామ్స్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది.ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జాతీయ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ పాలీసెట్‌–2025 ఎగ్జామ్ డేట్ ఫిక్స్..

2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఈ మేరకు నిర్వహించనున్న పాలీసెట్‌ 2025 పరీక్ష తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్‌ 30న నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.ఇక ఈ ఏడాది పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలానే

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

టెన్త్, ఇంటర్ పాస్ తో ..నేవీలో ఉద్యోగం..40 వేలు జీతం..

నేవీలో ఆఫీసర్ కావాలని మీ కోరికనా. అయితే కేవలం టెన్త్, ఇంటర్ అర్హతతోనే భారత తీర దళంలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. నావిక్‌ జనరల్‌ డ్యూటీ, నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్‌ కోస్ట్​గార్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రెండు విభాగాల్లో మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. నావిక్‌ డొమెస్టిక్‌ విభాగంలో 40 పోస్టులు ఉన్నాయి. ఈ బ్రాంచీకి ఎంపికైనవారు కుకింగ్, స్టివార్డ్‌ పనులు చేస్తారు.

Read More
తాజా వార్తలు

22న పాలకొల్లులో మెగా జాబ్ మేళా!

పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 22న దివిస్ లేబొరేటరీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ, బి. ఫార్మసీ, ఎం. ఫార్మసీలలో ఉత్తీర్ణులై, 21-25 వయస్సు ఉండాలన్నారు. పురుష అభ్యర్థులు అర్హులని ఆయన వివరించారు.

Read More
తాజా వార్తలు

‘తల్లికి వందనం’ , రైతు భరోసా అమలు ఇలా – ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ హామీల పైన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. ఇక, తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ అమలు పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ రెండు పథకాలకు నిధుల కేటాయింపుతో పాటుగా అర్హతల

Read More
సినిమా

ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా..!

ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. దీనిలో భాగంగానే ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఆ సినిమానే ‘సమ్మేళనం’.ఈ వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీలోనే విడుదల అయింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.రొమాంటిక్ డ్రామాగా రూపొందిన తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హుషారు ఫేం ప్రియా వడ్లమాని, గణాదిత్య,

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో టీచర్లకు బిగ్ రిలీఫ్-లోకేష్ కీలక ఆదేశాలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీచర్లకు వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ టీచర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాదు వాటిని వెంటనే అమల్లో కూడా పెట్టేస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో స్కూళ్లలో బాత్ రూమ్ ల ఫొటోలు తీసి మొబైల్ లో అప్ లోడ్ చేసే కార్యక్రమానికి చరమగీతం పాడారు. ఇప్పుడు అంతకంటే పెద్ద నిర్ణయం

Read More