December 26, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

ఇంటర్‌లో కొత్త కోర్సు!

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో కొత్త కోర్సు ప్రవేశపెట్టనున్నారు. MBiPC (ఎంపీసీ, బైపీసీ) కోర్సు అమలుకు విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సు చదివిన వారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్‌‌లలో ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. గణితం ఒకే సబ్జెక్టుగా, బోటనీ-జువాలజీ కలిపి బయాలజీగా మార్చనున్నారు. ఇంగ్లీష్‌తో కలిపి 5 సబ్జెక్టులు, 6వ సబ్జెక్టు ఆప్షనల్‌గా ఉండనుంది.

Read More
సినిమా

Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..

Brahma Anandam Movie Review : స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుండగా నేడు ఫిబ్రవరి 13న ప్రీమియర్స్ వేశారు.

Read More
సినిమా

లైలా ట్విట్టర్ రివ్యూ..టాక్ ఇలా ఉందేంటీ..!

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం ‘లైలా’.రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించారు. ఈ ఆసక్తికరమైన పాయింట్ బయటకు రావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ లతో మరింత హైప్ క్రియేట్ చేశారు.

Read More
తాజా వార్తలు

యలమంచిలి:  బర్డ్ ఫ్లూతో 7వేల కోళ్లు మృతి!

యలమంచిలి మండలం పరిధిలో మేడపాడు గ్రామానికి చెందిన కడలి ఆంజనేయులు పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ప్లూ వైరస్‌తో సుమారు 7 వేల కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ ఫార్మ్ యజమాని తెలిపారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాలని చుట్టుపక్కల గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు తెలిపినట్లు ఆంజనేయులు తెలిపారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

APPSC Group2: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ తేదీ ఖరారు- హాల్ టికెట్ల విడుదల-డౌన్లోడ్ ఇలా..!

ఏపీలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గ్రూప్ 2 ప్రిలిమినరీ రాసి అర్హత సాధించిన అభ్యర్ధులకు ఈ నెల 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్ధులు హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇతర వివరాలను కూడా సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

Read More
జాతీయ వార్తలు

షిర్డీ, పంచ జ్యోతిర్లింగ ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే: ప్యాకేజీలో శ్రీశైలం

IRCTC Pancha Jyothirlinga Yatra with Shirdi package: భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. ఏపీలో శ్రీశైలం కలుపుకొని మహారాష్ట్రలోని పంచ జ్యోతిర్లింగాలు, షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవడానికి ఉద్దేశించిన ప్యాకేజీ టూర్ ఇది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా భక్తులు ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్ర ఇది. ఏప్రిల్ 24వ తేదీన తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

భారతీయ విద్యార్ధులకు బ్రిటన్ స్పెషల్ ఆఫర్-వలసలపై తనిఖీల వేళ..!

ఓవైపు అమెరికాలో భారతీయ విద్యార్ధులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. అక్రమంగా తమ దేశంలోకి వచ్చి పాగా వేసిన వలసల్ని తరిమేస్తున్నారు. అలాగే చదువుకునేందుకు వచ్చి నిబంధనల్ని ఉల్లంఘించి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న వారిపైనా కొరడా ఝళిపిస్తన్నారు. ఇప్పుడు ట్రంప్ ను ఆదర్శంగా తీసుకుని బ్రిటన్ లో కైర్ స్టార్మర్ సర్కార్ కూడా భారతీయుల్ని టార్గెట్ చేస్తూ వారు పనిచేస్తున్న రెస్టారెంట్స్, మాల్స్ పై దాడులు చేస్తోంది. అయితే ఇంత సంక్షోభంలోనూ బ్రిటన్ సర్కార్ భారతీయ విద్యార్ధులకు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఫిబ్రవరి 15న స్కూళ్లకు సెలవు ఉందా?

February 15 Sant Sevalal Maharaj Birth Anniversary : ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి (Sant Sevalal Maharaj Jayanti) అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆరోజున పబ్లిక్ హాలిడే ఇవ్వాలని లంబాడాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. అయితే.. గతేడాది ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చింది. ఈ ఏడాది కూడా దాన్ని అమలు చేయాలని వినతులు వస్తున్నాయి. ఇప్పటి వరకు సెలవుపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ

Read More
జాతీయ వార్తలు

FASTag alert: కొత్త రూల్స్ తెలుసుకోండి

FASTag: టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ (Fastag) లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషణ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని ప్రవేశపెట్టింది. నిర్దేశిత సమయంలో బ్లాక్ లిస్ట్‌లోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కొవాల్సి ఉంటుంది.ఫాస్టాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి

Read More
ఆరోగ్యం తాజా వార్తలు

Bird Flu:ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ

ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ( Bird Flu) సోకింది. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయిందని జిల్లా వైద్యశాఖాధికారిణి తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమయిందన్నారు. ఈ మేరకు కోళ్ల ఫారం సమీపంలోని సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించారని చెప్పారు.

Read More