June 9, 2025

Blog

సినిమా

ఫస్ట్ టైమ్ కలిసి వచ్చిన నాగ చైతన్య, శోభిత… ఎందుకంటే ?

అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు యాంట్హయ ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘తండేల్’ చిత్రం భారీ హిట్ అందుకుంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో పెళ్లి తర్వాత నాగ చైతన్య లైఫ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

Read More
సినిమా

సమంత ఫోన్ వాల్ పేపర్‌ ఎవరి ఫొటో ఉందో తెలుసా..?

హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Read More
సినిమా

బాలీవుడ్ లోకి కిసిక్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ..!

తెలుగు నటి శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఓ వైపు స్టార్ హీరోల సరసన కథానాయికగా చేస్తూనే.. మరోవైపు ఐటెం సాంగ్స్ తో రఫ్పాడిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప-2’లో కిసిక్ సాంగ్ లో శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ తో తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ చిత్ర పరిశ్రమనూ ఓ ఊపుఊపింది ఈ భామ.అంతకు ముందు ‘గుంటూరు కారం’ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ తో, ‘ధమాకా’ చిత్రంలో రవితేజతోనూ స్టెప్పులేసింది

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

India Post GDS 2025 : 10th క్లాస్‌ అర్హతతో.. 21,413 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

India Post GDS Recruitment 2025 : భారత ప్రభుత్వ పోస్టల్‌ శాఖ షెడ్యూల్-I జనవరి 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ GDS నోటిఫికేషన్‌ ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 21,413 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1215 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 519 పోస్టులు

Read More
తాజా వార్తలు

ఏపీ ప్రజలకు కేంద్రం మరో బంపర్ న్యూస్..! పర్యాటకులకు పండగే..

రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్దశ పట్టబోతోంది. త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించాలన్న మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు మంత్రి దుర్గేష్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలితో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు. టూరిజానికి సాయం.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

BEL : ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో 137 ఉద్యోగాలు.. రూ.55,000 వరకు జీతం

BEL Recruitment 2025 : భారత ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీ బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన 137 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ట్రైనీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Mains Result 2025 Live: జేఈఈ మెయిన్‌ రిజల్ట్‌ విడుదల.. లింక్‌ ఇదే

JEE Main Result 2025 NTA : ప్రఖ్యాత విద్యాసంస్థల్లో బీటెక్‌, బీఈ ప్రవేశాలకు సంబంధించిన JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. Joint Entrance Examination JEE Main ఫలితాల లింక్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. రిజల్ట్‌ లింక్‌ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను చెక్‌ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ఇదే. తాజాగా విడుదలైన ఫలితాల్లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరుతో అదరగొట్టారు.

Read More
భక్తి

అరుదైన ఘట్టం- ఇసుక వేస్తే రాలనంత జనం

Mahakumbh 2025: మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. ఫలితంగా ఘాట్లన్నీ జనసంద్రం అవుతున్నాయి. కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: యూత్ హాస్టల్స్ అధ్యక్షులు సూర్య నారాయణ మృతి

పాలకొల్లు యూత్ హాస్టల్స్ అధ్యక్షులు, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి కారుమూరి సూర్యనారాయణ (72) గుండెపోటుతో మంగళవారం అంతర్వేదిలో మృతి చెందారు. 45 రోజుల క్రితం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుకల్లో వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో సేవలు అందించేందుకు అంతర్వేది వెళ్లారు.   సూర్యనారాయణ యూత్ హాస్టల్స్ నేషనల్ సభ్యులుగా ఉన్నారు.   సూర్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Read More
భక్తి

పెను విషాదం- అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు కన్నుమూత.

Acharya Satyendra Das: అయోధ్యలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

Read More