June 8, 2025

Blog

సినిమా

ప్రతి జర్నలిస్ట్ తప్పక చూడాల్సిన సినిమా ఇది

ఈ రోజుల్లో మీడియా ఏది చెబితే అదే నిజం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం బయటకు రావడం లేదు. ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్ పిల్లర్ అని పిలుస్తుంటారు. అలాంటి మీడియా సంస్థలు కొన్ని పొలికటికల్ పార్టీలకు తొత్తుగా మారుతున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్ మీద తీసిన సినిమానే ‘ది సబర్మతి రిపోర్ట్’. ది సబర్మతి రిపోర్ట్ సినిమా, భారతదేశంలో జరిగిన కీలక సంఘటనను తెరపైకి తెచ్చిన ఒక మంచి ప్రయత్నం. ఈ

Read More
తాజా వార్తలు

గుంటూరు సిటీకి అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రం నుంచి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని నగరాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారాలు చూపిస్తోంది. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు చూపిస్తున్న చొరవకు కేంద్రం సాయం కూడా తోడవడంతో గుంటూరుకు మరో గుడ్ న్యూస్ అందింది. అమరావతి రాజధానిలో కీలకమైన గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేసే పరిస్ధితి

Read More
భక్తి

ఏదేశంలో దొరకని అద్భుత నిధి… ఇది నాదేశం.. ఇదే దేవ భూమి

ఎక్కడిది ఈ సునామీ! ఎక్కడిది ఈ తుఫాన్! ఎక్కడి నుండి వచ్చిన ఈ సిద్ధులు, యోగులు, తాపసులు, బదిరినాద్, కేదార్ నాధ్, యమునోత్రి, గంగోత్రి, హరిద్వార్, అరుణాచలం, కాశీ? కొన్ని కోట్ల మంది😱 ఏది వీరి నివాసం? ఎక్కడి నుండి ఈ ప్రవాహం? బస్ లో రష్ ఎక్కడ? ట్రైన్ లో హడావుడి ఎక్కడ? ఎక్కడా ఏమి లేదు. ఏమిటి అంతు చిక్కని చిదంబర రహస్యం? ఎన్నో యుగాలు నుండి అంతులేని రహస్యం😱 అప్పటికి ఇప్పటికి మరెప్పటికి

Read More
ఆరోగ్యం

భీమవరంలో ఉచిత వైద్య శిబిరంలో రక్త పరీక్షలు నిర్వహించిన ఒమిక్స్

భీమవరంలో ఉచిత వైద్య శిబిరంలో రక్త పరీక్షలు నిర్వహించిన ఒమిక్స్ నెక్స్ట్ జెన్ లాబరేటరీస్. ఈ కార్యక్రమంలో ఒమిక్స్ నెక్స్ట్ జెన్ లేబరేటరీస్ వారు ఉచితంగా బి.పి, షుగర్, జనరల్ రక్త పరీక్షలు ఉచితం గా నిర్వహించి రిపోర్ట్ లను అందించారు.

Read More
భక్తి

SBI Trade Finance Officer: అప్లై చేసుకోండిలా..!

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. అలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలని చాలా మంది నిరుద్యోగులకు ఉంటుంది. అలాంటి వారి కోసం గుడ్ న్యూస్. ఎస్బీఐలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. 150 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 3లోపు ఆన్​లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీకోసం..

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఉచిత ల్యాప్‌టాప్‌లను పొందేందుకు విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హత, పత్రాల వివరాలు

ఈ పథకం ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులు, ముఖ్యంగా ప్రొఫెషనల్, అండర్ గ్రాడ్యుయేట్ లేదా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉచిత ల్యాప్‌టాప్‌లను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం వెనుకబడిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లతో సహా డిజిటల్ అభ్యాస సాధనాలను నిర్ధారించడం. AICTE-ఆమోదించిన కళాశాలలు లేదా గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వన్ స్టూడెంట్ వన్ ల్యాప్‌టాప్ పథకానికి దరఖాస్తు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: డీఎస్సీ ఉచిత శిక్షణా తరగతులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే డీఎస్సీలో పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు పొందేలా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ శిక్షణలో 650 మందికి సబ్జెక్టుల వారీగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందే నిరుద్యోగ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో ఒకొక్క విద్యార్థికి రూ.15వేలు.. ఇచ్చేది ఎప్పుడంటే? తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్

ఆంధ్రప్రదేశ్ లోని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే అనేక హామీలను నిలబెట్టుకోగా, ప్రస్తుతం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉంది. మరో పథకం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఒక కార్యక్రమానికి మంత్రి హాజరై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలలో కీలకమైన భాగమైనతల్లికి వందనం పథకంపై

Read More
సినిమా

Rashmika Mandanna: వీల్ చైర్‌లో రష్మిక మందన్న.. సినిమా కోసం ప్రాణం పెట్టిన నేషనల్ క్రష్!

ఇప్పుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్నటువంటి టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్ననే అని చెప్పాలి. రష్మికా మందన్నా ఒక్క తెలుగు, తమిళ్ నుంచే కాకుండ హిందీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే మారిపోయి తనకంటే సీనియర్ హీరోయిన్స్ కి షాకిచ్చింది.ఇలా అటు హిందీ సినిమా ఇటు తెలుగు సినిమాలో కూడా వరుస హిట్స్ బిగ్

Read More
సినిమా

ఐటీ తర్వాత టార్గెట్ ఈ ముగ్గురు హీరోలే? రంగం సిద్ధం!

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖుల కార్యాలయాలపై నాలుగు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్త్రతంగా దాడులు నిర్వహిస్తున్నారు. 55 మంది అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ఒకేసారి అన్ని ప్రాంతాల్లో సమన్వయంతో వీటిని చేపట్టారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీస్, నెక్కంటి శ్రీధర్, మ్యాంగో మీడియా రామ్ తదితరుల కార్యాలయాలపై, ఇళ్లల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి పత్రాన్ని కూలంకుషంగా పరిశీలిస్తున్నారు.

Read More