December 25, 2025

ఎడ్యుకేషన్ & కెరీర్

ఎడ్యుకేషన్ & కెరీర్

బదిలీల వేళ ఉద్యోగులకు కీలక అప్డేట్- ప్రాధాన్యత, మినహాయింపులు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల పై ఉన్న నిషేధం ఎత్తివేసింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీల పైన ఉన్న నిషేధాన్ని సడలిస్తున్నట్లు వెల్లడించింది. మినహాయింపులు.. ఖచ్చితంగా బదిలీ లపైనా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. కాగా.. బదిలీలకు సంబంధించి విభాగాధిపతులే బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.ఏపీలో ఉద్యోగుల బదిలీల పైన ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో టీచర్ల బదిలీలు- వీరికి తప్పనిసరి, వారికి మినహాయింపు..!!

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తరువాత మార్గదర్శకాలకు తుది రూపం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సర్వీసుకు ప్రామాణిక తేదీగా మే 31ని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు. కాగా, పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది.ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు ..

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

‘తల్లికి వందనం’లో కొత్త మెలిక, వారికే వర్తింపు – అమలు వేళ..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్దమైంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పైన కసరత్తు చేస్తోంది. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చి విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. అయితే, అమలు లో

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

వేసవి సెలవుల ప్రారంభం వేళ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!!

తెలుగు రాష్ట్రాల్లో నేటితో విద్యా సంవత్సరం ముగియనుంది. రేపు (గురువారం) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు ఈ నెల 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకూ వేసవి సెలవులను ప్రకటించారు. వచ్చే విద్య సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానున్నాయి. జూనియర్ ఇంటర్ కాలేజీలకు సెలవులు అమలు కానున్నాయి. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం సెలవుల వేళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.వేసవి సెలవుల ప్రారంభం వేళ ఏపీ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్

గ్రూప్ 1 మెయిన్స్‌కు సన్నద్దం అవుతున్న అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 3, 2025 నుండి మే 9, 2025 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.ప్రతి రోజు ఉదయం 10:00 AM నుండి మధ్యాహ్నం 1:00 PM

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పదో తరగతి ఫలితాల వేళ బిగ్ అప్డేట్..!!

పదో తరగతి ఫలితాల కోసం విద్యార్ధులు నిరీక్షిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తయింది. తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితా లను విడుదల చేసారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 24న విడుదలకు నిర్ణయం తీసు కొన్నారు. కాగా, పదో తరగతి ఫలితాలను ఏపీలో ఈ నెల 22న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం కీలక అంశం పైన ప్రభుత్వ స్పష్టత కోసం వేచి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఇంటర్, పదో తరగతి ఫలితాల వేళ బిగ్ డెసిషన్..!!

ఇంటర్ – పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్ధులకు బిగ్ అప్డేట్. రెండు రాష్ట్రాల్లో పరీక్షా ఫలితాల వెల్లడి పైన బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయింది. ఇక విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఫలితాలు సులభంగా తెలుసుకునేందుకు పలు ఆప్షన్లను విద్యార్ధుల కోసం సిద్దం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే సమయంలో

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల విడుదల ముహూర్తం..!!

పదో తరగతి.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఆతృతగా రిజల్ట్స్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూల్యాంకనం ప్రారంభమైంది. ఏపీలో ఇంటర్ విద్య లో తెచ్చిన మార్పులతో తొలి ఏడాది ఇంటర్ క్లాసులు మొదలు పెట్టారు. దీంతో, త్వరిత గతిన ఫలితాలను వెల్లడించేలా రెండు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు దాదాపుగా ఫలితాల విడుదల పైన ఒక అంచనాకు వచ్చాయి.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. నచ్చిన కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. . వారి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ముస్లిం విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌తో పాటుగా JEE, NEET కోచింగ్ ఉచితంగా చదువుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమలు చేయనున్నరు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఈ

Read More