June 8, 2025

ఎడ్యుకేషన్ & కెరీర్

ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ పాలీసెట్‌–2025 ఎగ్జామ్ డేట్ ఫిక్స్..

2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఈ మేరకు నిర్వహించనున్న పాలీసెట్‌ 2025 పరీక్ష తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్‌ 30న నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.ఇక ఈ ఏడాది పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలానే

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

టెన్త్, ఇంటర్ పాస్ తో ..నేవీలో ఉద్యోగం..40 వేలు జీతం..

నేవీలో ఆఫీసర్ కావాలని మీ కోరికనా. అయితే కేవలం టెన్త్, ఇంటర్ అర్హతతోనే భారత తీర దళంలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. నావిక్‌ జనరల్‌ డ్యూటీ, నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్‌ కోస్ట్​గార్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రెండు విభాగాల్లో మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. నావిక్‌ డొమెస్టిక్‌ విభాగంలో 40 పోస్టులు ఉన్నాయి. ఈ బ్రాంచీకి ఎంపికైనవారు కుకింగ్, స్టివార్డ్‌ పనులు చేస్తారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో టీచర్లకు బిగ్ రిలీఫ్-లోకేష్ కీలక ఆదేశాలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీచర్లకు వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ టీచర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాదు వాటిని వెంటనే అమల్లో కూడా పెట్టేస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో స్కూళ్లలో బాత్ రూమ్ ల ఫొటోలు తీసి మొబైల్ లో అప్ లోడ్ చేసే కార్యక్రమానికి చరమగీతం పాడారు. ఇప్పుడు అంతకంటే పెద్ద నిర్ణయం

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రెండు సార్లు 10th calss బోర్డు ఎగ్జామ్స్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

సివిల్స్ అభ్యర్థులకు GOOD NEWS..

సివిల్స్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. అప్లికేషన్ తేదీని ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రకటించిన తేది ప్రకారం జనవరి 22న అప్లికేషన్స్ ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 11తో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే ఆ తేదీని ఫిబ్రవరి 18 వరకు పొడగిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. తాజాగా ఆ తేదీని మరో మూడు రోజుల

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పాలకొల్లు: 5 గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు

ఇంటర్నేషనల్ సోషల్ ఒలింపియాడ్ సిల్వర్ జోన్ ఫౌండేషన్ న్యూడిల్లీ ఆధ్వర్యంలో డిసెంబర్ నెలలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సోషల్ ఒలింపియాడ్ లో ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ స్కూల్ విద్యార్థులు 5 గోల్డ్ మెడల్స్ సాదించారని స్కూల్ అడ్మినిస్ట్రేటర్ & డైరెక్టర్ మద్దాల వాసు సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ విద్యార్దులు ప్రతిభ పోటి పరిక్షలలో హవా కొనసాగిస్తున్నారని చెప్పారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.2వేలు, ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని విజ్ఞాన విహార యాత్రలకు పంపించనుంది. నైపుణ్యాభివృద్ధి, మనోవికాసం, శాస్త్రసాంకేతిక రంగాలపై ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా రాష్ట్రేతర ప్రాంతాలకు విజ్ఞాన, విహార యాత్రలకు విద్యార్థులను తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,784 మంది స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్లనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

CBSE Board Exams 2025 : నిజంగానే సీబీఎస్ఈ 12th పరీక్ష పేపర్ లీక్ అయ్యిందా? బోర్డ్‌ ఇచ్చిన క్లారిటీ ఇదే

CBSE Board Exam 2025 : ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ బోర్డ్‌ (CBSE Board) పరీక్షలు (క్లాస్‌ 10, 12) జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా CBSE 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పందించింది. ఈ వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనవసరమైన భయాందోళనలను సృష్టించే ఉద్దేశమని.. ఇవి నిరాధారమైన ఆరోపణలని బోర్డ్

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

సార్‌.. రాత్రి 12 తర్వాత కూడా నిద్ర పట్టడం లేదు.. కళ్లు మూస్తే పరీక్షలు గుర్తొస్తున్నాయ్‌.. ఎక్కువ ఫోన్లు ఇవేనట!

Inter SSC Exams 2025 : నిద్రపోవడం అంటే.. మెదడుకు శక్తినివ్వడమే. పరీక్షల సమయంలో అయితే.. జ్ఞాపకశక్తిని ఇవ్వడమే. చదివింది మెదడు మననం చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికి రాత్రి నిద్రే కాదు.. మధ్యాహ్నపు చిన్న కునుకు కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం పరీక్షల సీజన్‌ నడుస్తోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ చదివే పిల్లలందరూ తమ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. అంతకు ముందు పెద్దగా చదవని పిల్లలు సైతం పరీక్షలు అనగానే రాత్రంతా నిద్రమానేసి చదువుతుంటారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

UPSC లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా..?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఎకానమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 47 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మార్చి 4 చివరితేదీగా పేర్కొంది. పూర్తి వివరాలు మీకోసం..

Read More