June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

ప్రధాని మోదీకి చంద్రబాబు కీలక ప్రతిపాదన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. దావోస్ కేంద్రంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీలో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలను ఆహ్వానించారు. ఆ తరువాత ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానితోనూ కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు కీలక ప్రతిపాదన చేసేందుకు సిద్దమయ్యారు. కేంద్ర బడ్జెట్ వేళ చంద్రబాబు ప్రతిపాదన ఏపీకి కీలక మలుపుగా మారనుంది. దావోస్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు

Read More
తాజా వార్తలు

యువతి ఫోన్ చేసిందని వెళ్తే ఉన్నదంతా దోచేశారు

విశాఖపట్నం: విశాఖ భీమిలిలో హనీట్రాప్‌ ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం వాసి రామారావుకు ఈనెల 18న ఓ యువతి ఫోన్‌ చేసింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా మరోసారి ఆమె నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని చెప్పింది. రామారావు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్‌ చేసి దాకమర్రిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రామారావు వద్ద ఉన్న రూ.48 వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ఇవాళ మరో

Read More
తాజా వార్తలు

ఉద్యోగులకు డీఏ – రైతు భరోసా అమలు ముహూర్తం ఫిక్స్..!!

ఉద్యోగులకు డీఏ ఇక, ఏపీలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం పన చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ సారి సమావేశంలో ఉద్యోగుల అంశాల పైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల కు దాదాపు రూ 26 వేల కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయి ఉన్నాయి. అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డీఏల

Read More
తాజా వార్తలు

Republic Day 2025 : జనవరి 26 గణతంత్ర దినోత్సవం.. స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం

Republic Day 2025 Speech : రిపబ్లిక్‌ డే వేడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది.Republic Day 2025 Celebrations : జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు ఉదయం అన్ని స్కూళ్లల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశించారు. హెడ్‌మాస్టర్లు, విద్యాసంస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు

Read More
తాజా వార్తలు

అమరావతికి అదిరిపోయే న్యూస్- మరో 11 వేల కోట్లు..!

ఏపీలో అమరావతి రాజధానికి మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు, మరికొన్ని ఆర్ధిక సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో అందులో కీలకమైన హడ్కో ఇవాళ అమరావతి రాజధానికి రుణంపై కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు రుణం విడుదలకు హౌసింగ్

Read More
తాజా వార్తలు

షుగర్ వ్యాధిని నియంత్రిద్దాం

ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం మధుమేహాన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమతో కొట్టాలని, షుగర్ వ్యాధిని ఆదిలోనే నియంత్రించాలని జిల్లా జిఎంఏ కోఆర్డినేటర్ పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి గ్రౌండ్స్ లో పేరిచర్ల ఫౌండేషన్ సహకారంతో తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రతినెలా జరుగుతున్న ఉచిత మధుమేహ పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడక, యోగ, ఆటలతో పాటు మానసిక ప్రశాంతత కోసం పర్యావరణ,

Read More
తాజా వార్తలు

27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి

27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారిఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె (M) మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్​లో ఆయనను

Read More
తాజా వార్తలు

🌟అటల్ పెన్షన్‌ యోజన రూ.10వేలకు పెంపు? – బడ్జెట్‌ 2025లో ప్రకటించే అవకాశం!

Atal Pension Yojana News : కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్ యోజన (ఏపీవై) కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రూ.10,000కు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆమోదానికి సిద్ధంగా ఉందని, బహుశా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ 2025లో దీనిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ‘అటల్ పెన్షన్ యోజన కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రెట్టింపు చేసే ప్రతిపాదన దాదాపు ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీనిని 2025 బడ్జెట్లో ప్రకటించే

Read More
తాజా వార్తలు

మన”కైలాసనిలయం” సేవాసంస్థనందు ప్రతి బుధవారం జరిగే ఉచిత అన్నదాన పంపిణీ కార్యక్రమం

లయన్స్ మిత్రులకు నమస్కారాలు,ది.22.1.2025 వ తేదీ బుధవారం రోజున ఉదయం.9.00గంటలకు ఆకివీడు గుమ్ములూరు సెంటర్ వద్దగల మన”కైలాసనిలయం” సేవాసంస్థనందు ప్రతి బుధవారం జరిగే ఉచిత అన్నదాన పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన క్లబ్ మెంబర్ లయన్. తాడేపల్లి జితేంద్రబాబు గారి ఆర్థిక సహాయంతో 200మంది సాధువులకు, పేదలకు ,బిరియాని ప్యాకెట్, పెరుగు ప్యాకెట్,వాటర్ ప్యాకెట్లు మరియు 10రూపాయలు నగదు అంద చేయడం జరిగినది.ఈ సేవాకార్యక్రమంలో మన లయన్స్ సభ్యులు పాల్గొనడం జరిగినది ఇట్లు;ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్Ln.K.రాజరాజేశ్వరి.

Read More
తాజా వార్తలు

క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.

అమలాపురం నియోజకవర్గం బండారులంకగ్రామంలో క్రైస్తవులు ఒకబస్సులో సుమారు 60మంది క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.తమ దేవుడునే నమ్ముకోవాలని బళ్ళ సాయినాగమల్లెశ్వరావు వద్దకు వెళ్ళి క్రైస్తవప్రచారం చేశారు.తాము హిందువులం అని ఇక్కడ అంతాహిందువులే ఉన్నారుఅని ఆయన అనడంతో ఆపురోహితులను క్రైస్తవులు తోయటంతో క్రిందపడిపోయారు..అయినపై దౌర్జన్యం చేయటంతో బండరలంకలోని హిందువులు అంతా తిరగబడ్డారు.ఎటువంటి అనుమతులు లేకుండా సంక్రాంతి ఉత్సవాలు సమయంలో హిందువులప్రాంతంలో క్రైస్తవ ప్రచారం ఏమిటని హిందూ యువకులు గట్టిగా నిలదీయడంతో హిందూయువత ఏకమవడంతో తీవ్రఉద్రిక్తత ఏర్పడింది

Read More