June 8, 2025

రాజకీయం

రాజకీయం

గీతం స్కూల్ హ్యాకథాన్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన విద్యార్థులు

సింగరాయకొండలోని గీతం స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరగబోయే “హ్యాకథాన్ 2025” కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ను విద్యార్థులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అధికారికంగా ఆహ్వానించారు. విద్యార్థులు ఈ సందర్భంగా హ్యాకథాన్ ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, ఇది యువతలో ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రితో పాటు, ప్రకాశం జిల్లా విద్యా శాఖ అధికారి A.

Read More
రాజకీయం

రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి 161 సేవలు వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు అమరావతి, జనవరి 29 :- వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు

Read More
రాజకీయం

“కేంద్ర”బిందువుగా నాగబాబు

మంత్రివర్గంలోకి జనసేన నేత ఎంపిక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ! జనసేన శ్రేణుల్లో జోష్. నర్సాపురం:- కొణిదల నాగేంద్రబాబు ఇద్దరు సినీ దిగ్గజ కథానాయకులకు సోదరుడు, జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ. ప్రస్తుతం నాగబాబు కోసం ఇంత చర్చ ఎందుకు అనుకుంటున్నారా. అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే… గడిచిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి జనసేన పార్టీ తరపున బరిలో నిలిచేందుకు నాగబాబు సిద్ధమయ్యారు. అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లో భాగంగా ఈ స్థానాన్ని

Read More
రాజకీయం

తాడేపల్లిగూడెం లో నేతాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న లయన్ గట్టిo మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం లో నేతాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న లయన్ గట్టిo మాణిక్యాలరావు..యువత ను జాగృతి పరుస్తూ ఆజాద్ హిందూ పౌజ్ స్థాపించి అనేక రకాలుగా దేశ సేవలుకు పురిగొల్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని భారత ప్రభుత్వం శౌర్య దినోత్సవం గా వేడుక జరుపుకోవడం విశేషం

Read More
రాజకీయం

పంచాయతీలపై పవన్ మార్క్-కీలక మార్పు-ఏప్రిల్ నుంచి అమలు..!

ఏపీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖపై తన ముద్ర చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీల బలోపేతంతో పాటు గ్రామ స్వరాజ్యం సాధన కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాల ప్రక్షాళన తరహాలో పంచాయతీల్లోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే దీన్ని అమల్లో పెట్టేశారు.రాష్ట్రంలోని పంచాయతీల్ని బలోపేతం చేసేందుకు నిధులు ఇస్తున్న కూటమి సర్కార్.. అలాగే పాలనా

Read More