హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొ. జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్య విధానంలో అప్లికేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు యూజీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.
ఎడ్యుకేషన్ & కెరీర్
ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు..ఇలా అప్లై చేసుకోండి..
- by kowru Lavanya
- February 14, 2025
- 0 Comments
- Less than a minute
- 20 Views
- 4 months ago

Leave feedback about this