సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినిమాలకన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమాప ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినీ రంగాలకు చెందినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా
నువ్వు ఈ లక్షణం మార్చుకో: మహేష్బాబుకు రాజమౌళి సీరియస్ వార్నింగ్
- by kadali Lavanya
- February 22, 2025
- 0 Comments
- Less than a minute
- 22 Views
- 4 months ago

Leave feedback about this