Andhra Pradesh Government – Talliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల్లో తల్లికి వందనం ముఖ్యమైనది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ. 15 వేల చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా.. వచ్చే అకడమిక్ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు.. ఏడాదికి రూ. 15,000 చొప్పున తల్లికి వందన పేరుతో అందించనుంది.
ఎడ్యుకేషన్ & కెరీర్
Talliki Vandanam : ఏపీలో విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్.. తల్లికి వందనంపై క్లారిటీ
- by apollonews2024@gmail.com
- February 8, 2025
- 0 Comments
- Less than a minute
- 21 Views
- 3 months ago

Leave feedback about this