ఈనెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పాలకొల్లు మండలం నుండి పెద్ద సంఖ్యలో వెల్లడానికి తీసుకోవలసిన ఏర్పాట్లపై శనివారం మండల నాయకుడు సాధనాల దుర్గబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనసేన ఆవిర్భావ సభకు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి బోనం చినబాబు, జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

Leave feedback about this