June 7, 2025
తాజా వార్తలు

పాలకొల్లు: కందుకూరి విశిష్ట పురస్కారం

పాలకొల్లు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి, రంగస్థల నటుడు మానాపురం సత్యనారాయణ జిల్లా కందుకూరు పురస్కారానికి ఎంపికైయ్యారు. ఏప్రిల్ 16న బుధవారం కందుకూరు వీరేశలింగం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ తుమ్మలపల్లి వారి కళా క్షేత్రంలో ఈ అవార్డును అందజేయనున్నారు. రాష్ట్రంలో ముగ్గురికి రాష్ట్ర అవార్డులు, 130 మందికి జిల్లా కందుకూరు పురస్కారాలు అందజేయనున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video