పాలకొల్లులో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలుపుతున్నట్లు ఆ శాఖ ఏఈ కె మధు కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 33/11 కేవీ పాలకొల్లు సబ్ స్టేషన్లో 11కేవీ పాలకొల్లు టౌన్-1 ఫీడర్ మరమ్మతుల కారణంగా టౌన్ పరిధిలోని వరిధనం రోడ్డు, మెయిన్ రోడ్, శంభుని పేట, పెదగోపురం ప్రాంతం, పోస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ తెలిపారు.

Leave feedback about this