June 8, 2025
తాజా వార్తలు

పాలకొల్లు: డీఎస్సీ ఉచిత శిక్షణా తరగతులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే డీఎస్సీలో పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు పొందేలా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ శిక్షణలో 650 మందికి సబ్జెక్టుల వారీగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందే నిరుద్యోగ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video