రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్క రూపాయి ఖర్చు, ఒక్క క్షణం వృధా చేయవద్దని తెలిపారు. మే 6న కూటమి శ్రేణులతో పాటు అధికారులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు. తన వద్దకు బొకేలు, కేకులు, స్వీట్లు, దండలు, పండ్లు వంటివి తీసుకురావద్దని, శుభాకాంక్షలు తెలిపే ప్రకటనలు ఇవ్వవద్దని వీటికి కోసం డబ్బులు, సమయాన్ని వృధా చేయవద్దని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
పాలకొల్లు: ప్రజలకు మంత్రి సందేశం
- by kowru Lavanya
- May 6, 2025
- 0 Comments
- Less than a minute
- 12 Views
- 1 month ago

Leave feedback about this