ఏపీ ఉద్యోగులకు ఉగాది ముందే పండుగ లాంటి వార్త. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రక్రియ మొదలు పెట్టింది. తాజాగా ఉద్యోగులకు రూ 6,200 కోట్లు బకాయిలు విడుదల చేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు వారి ఖాతాల్లో నిధుల జమ మొదలు అయింది. వరుస క్రమంలో ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయించిన బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆర్దిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
ఉద్యోగులకు పండుగలాంటి అప్డేట్ – ఖాతాల్లో చెక్ చేసుకోండి..!!
- by kowru Lavanya
- March 25, 2025
- 0 Comments
- Less than a minute
- 15 Views
- 3 months ago

Leave feedback about this