ఏపీలో రేపటి (మార్చి 17) నుంచి పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
ఏపీలో 10వ తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం తీపి కబురు..
- by kowru Lavanya
- March 17, 2025
- 0 Comments
- Less than a minute
- 23 Views
- 3 months ago

Leave feedback about this