విశాఖపట్నం, జనవరి 22: జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్ష రాసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. సమయం కంటే ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు ఉదయమే విద్యార్థులు చేరుకున్నారు. అయితే నిర్దేశిత సమయంలోపు వచ్చిన వారినే సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
JEE Exams: జేఈఈ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యం.. బోరుమంటున్న విద్యార్థులు
- by kowru Lavanya
- January 23, 2025
- 0 Comments
- Less than a minute
- 30 Views
- 5 months ago
Leave feedback about this