June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ తొలి ఏడాది పరీక్షల రద్దు అంశం పైన స్పష్టత ఇచ్చింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయించింది. సిలబస్ మార్పు.. పరీక్షల నిర్వహణ పైన ప్రజాభిప్రాయ సేకరణ చేసిన ప్రభుత్వం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇంటర్ పరీక్షల పైన కొనసాగు తున్న సస్పెన్స్ కు తెర పడింది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video