JEE main 2025: జేఈఈ మెయిన్ పరీక్షా పత్రం ఎలా ఉంది ? నిపుణుల విశ్లేషణ ఇదే..!
జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ సెషన్ 1 పరీక్షలు ఇవాళ మొదలయ్యాయి. బీఈ, బీటెక్