లడ్డూ కేసులో ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులు – లుకౌట్ నోటీసులు..!?
తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారుల విచారణలో విస్తు పోయే విషయాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు..
తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారుల విచారణలో విస్తు పోయే విషయాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఎకానమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
న్యాయస్థానాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కీలక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను
AP Inter Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా
GATE Answer Key 2025 : గేట్ – గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2,
Maha Shivaratri School Holiday 2025 : ప్రతినెలా సెలవుల కోసం చదువుకునే స్కూల్ విద్యార్థులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న మహా శివరాత్రి 2025
Mahashivratri 2025 తెలుగు పంచాంగం ప్రకారం మహా శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివ పురాణం ప్రకారం, ఈ పవిత్రమైన రోజున పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగింది. అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజంతా
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం..అంతకు ముందే వారి సర్వీస్ సీనియార్టీ జాబితాల తయారీపై
Tirumala: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. నడకదారి మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. తాజాగా టీటీడీ ఈ మార్గంలో
Pariksha Pe Charcha 2025 with PM Narendra Modi : తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 10) జరిగి పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ