December 25, 2025

Blog

జాతీయ వార్తలు

💥చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు

💥చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు-పీఎం ముద్ర యోజన దరఖాస్తు విధానం ఇలా.

Read More
తాజా వార్తలు

వర్ష బీభత్సం, మరో రెండు రోజులు – ఏపీలో ఈ జిల్లాలకు కీలక హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. గురువారం అర్ద్రరాత్రి ఏపీలోని పలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో పాటుగా వర్షం కుండపోతగా కురిసింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. ఏపీతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాలను రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇక, ఈ నెల 27న కేరళను రుతుపవనాలు తాకనుండగా.. జూన్ 5 నాటికి ఏపీలో ప్రవేశిస్తాయని అంచనాగా వెల్లడించారు.ఏపీలోని పలు జిల్లాలో

Read More
భక్తి

తిరుమల భద్రతపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన?

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 74,020 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,190 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 14 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో

Read More
సినిమా

మహేశ్ బాబును నమ్మించి మోసం చేసిన రాజమౌళి..? అలిగిన బాబు..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది SSMB29. కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో. వీళ్లిద్దరూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో.. షూటింగ్ కూడా అలానే చేస్తారని మనకి తెలిసిందే.ఇక ఆయన సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎక్కడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇప్పటికైతే

Read More
ఆరోగ్యం

టైప్ 5 డయాబెటిస్.. యువతకు దడ పుట్టిస్తుందిగా!

డయాబెటిస్.. ఇప్పుడు సమాజంలో సగానికి ఎక్కువమంది బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే డయాబెటిస్ మన ఆర్గాన్స్ ను పాడుచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ డయాబెటిస్ టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అనే రెండు రకాలు ఉంటుందని ఇప్పటివరకు అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం టైప్ 5 డయాబెటిస్ ఆందోళన కలిగిస్తుంది.ముఖ్యంగా టీనేజర్లను, యువతను టార్గెట్ చేసి ఈ టైప్ 5

Read More
భక్తి

TTD: శ్రీవారి భక్తులకు సులభ దర్శనం – ఆ సమయాల్లో మాత్రమే..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవి రద్దీ గతం కంటే పెరుగుతుందనే అంచనాలతో సిఫారసు లేఖలను రద్దు చేసారు. అయితే, రద్దీ అంచనాకు తగినట్లుగా లేకపోవటంతో తిరిగి బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలను పునరుద్ద రిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. బ్రేక్ దర్శనాల మార్పును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న టీటీడీకి సానుకూల ఫలితాలు కనిపించాయి. సామాన్య భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఆ సమయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

బదిలీల వేళ ఉద్యోగులకు కీలక అప్డేట్- ప్రాధాన్యత, మినహాయింపులు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల పై ఉన్న నిషేధం ఎత్తివేసింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీల పైన ఉన్న నిషేధాన్ని సడలిస్తున్నట్లు వెల్లడించింది. మినహాయింపులు.. ఖచ్చితంగా బదిలీ లపైనా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. కాగా.. బదిలీలకు సంబంధించి విభాగాధిపతులే బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.ఏపీలో ఉద్యోగుల బదిలీల పైన ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను

Read More
క్రీడలు

రోహిత్,కోహ్లీ లేని లోటు:టీమిండియాకు కొత్త సవాళ్లు!ఇంగ్లాండ్ టూర్‌కు జట్టు ఎలా ఉండబోతుంది?

భారత క్రికెట్ చరిత్రలో రెండు దిగ్గజ పేర్లు – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆధునిక క్రికెట్‌లో టీమిండియాకు రెండు కళ్లుగా మారిన ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రెండింటి నుంచి వీడ్కోలు పలికారు. టి20, టెస్ట్ క్రికెట్ నుంచి వారు తప్పుకోవడంతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఈ ఇద్దరూ కలిసి టి20, టెస్టుల్లో ఏకంగా 21,950 పరుగులు చేశారు. ఐసీసీ టోర్నీల్లో ఆరు ఫైనల్స్ ఆడారు.రోహిత్, కోహ్లీల నిష్క్రమణ క్రికెట్

Read More
సినిమా

ఐదోసారి కాంబినేషన్ ఫిక్స్.. ఈ సారి ఊహించని జానర్ లో..?

ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ అంటే అభిమానులకే కాదు సగటు సినీ అభిమానికి పండగే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం. 1, యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. సరికొత్త రికార్డులు సృష్టించాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి సరికొత్త జానర్ లో వీరి సినిమా ఉండనుందని సమాచారం.ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ ను నిర్మించే

Read More
సినిమా

రూ.40 కోట్లతో అలాంటి పని చేసిన ప్రభాస్..నువ్వు దేవుడివి సామి

కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా చెప్పేదేముంది? బాహుబలితో శిఖరాలను తాకిన ఈ రెబల్ స్టార్, ఆ తర్వాత సలార్, కల్కి 2898 వంటి బ్లాక్‌బస్టర్లతో తన సత్తా చాటారు. ఒకట్రెండు మినహాయిస్తే, ఆయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి విజయ ఢంకా మోగించింది.సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల దృష్టి మాత్రం ప్రభాస్ పెళ్లిపైనే నిలిచింది. అనుష్కతో వివాహం అంటూ ఒకసారి, మరొక అమ్మాయితో నిశ్చితార్థం

Read More