June 8, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

ఇంటర్, పదో తరగతి ఫలితాల వేళ బిగ్ డెసిషన్..!!

ఇంటర్ – పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్ధులకు బిగ్ అప్డేట్. రెండు రాష్ట్రాల్లో పరీక్షా ఫలితాల వెల్లడి పైన బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయింది. ఇక విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఫలితాలు సులభంగా తెలుసుకునేందుకు పలు ఆప్షన్లను విద్యార్ధుల కోసం సిద్దం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే సమయంలో

Read More
ఆరోగ్యం

రోజంతా ఏసీలో ఉంటున్నారా? అయితే ఈ జబ్బులకు మీరే బాధ్యులు!

ఎండాకాలం వచ్చేసింది. బయట తీవ్రమైన ఎండలు దాటికి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న వారు ఏసీ గదులకు పరిమితం అవుతున్నారు అయితే ఎక్కువగా ఏసిన వినియోగిస్తే అనారోగ్యాల బారిన పడటం ఖాయం అనే విషయాన్ని ఒకరు కచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఎక్కువగా ఏసీ ని ఉపయోగిస్తే వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి? మన ఆరోగ్యం ఏవిధంగా పాడవుతుంది అనే విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల విడుదల ముహూర్తం..!!

పదో తరగతి.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఆతృతగా రిజల్ట్స్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూల్యాంకనం ప్రారంభమైంది. ఏపీలో ఇంటర్ విద్య లో తెచ్చిన మార్పులతో తొలి ఏడాది ఇంటర్ క్లాసులు మొదలు పెట్టారు. దీంతో, త్వరిత గతిన ఫలితాలను వెల్లడించేలా రెండు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు దాదాపుగా ఫలితాల విడుదల పైన ఒక అంచనాకు వచ్చాయి.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. నచ్చిన కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. . వారి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ముస్లిం విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌తో పాటుగా JEE, NEET కోచింగ్ ఉచితంగా చదువుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమలు చేయనున్నరు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఈ

Read More
ఆరోగ్యం

జ్ఞాపకశక్తి మందగిస్తుందా.. అయితే మెదడును షార్ప్‌గా ఉంచే ట్రిక్స్ ఇవిగో!

మన రోజువారీ జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, శారీరక శ్రమలతో మానసిక సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు మతిమరపు సమస్యలు, సాధారణంగా గందరగోళం, ఏదైనా గుర్తు పట్టలేకపోవడం, ఏదైనా పని మరిచిపోవడం అనేవి సాధారణమే. కానీ దీర్ఘకాలికంగా జ్ఞాపకశక్తి మందగిస్తే, అది ఆందోళనకరమైన విషయం కావచ్చు. అయితే, సరైన ఆహారం, వ్యాయామం, మానసిక శ్రమ, జీవనశైలి మార్పులు ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Read More
ఆరోగ్యం

ఖర్జూరం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? ఇంకెన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

ఖర్జూరం.. తీయటి రుచికి, మెత్తటి స్పర్శకు మారుపేరు. ఎడారి ప్రాంతపు బంగారంగా పిలువబడే ఈ ఫలం ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. తక్షణ శక్తిని అందించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది ఖర్జూరాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అయితే, కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు ఖర్జూరానికి దూరంగా ఉండటం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది. లేదంటే కొన్ని ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరు

Read More
సినిమా

మ్యాడ్ హీరోతో మెగా డాటర్ నిహారిక మూవీ.. కానీ అలా కాదు !

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇకియా విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తూనే నిర్మాతగా కూడా సత్తా చాటుతోంది.వాళ్ల విడాకులతో నాకు సంబంధం లేదు.. ఇదే

Read More
ఆరోగ్యం

తాటి ముంజలు తింటే భలే ఆరోగ్య ప్రయోజనాలు.. అసలే వదిలిపెట్టరు!

సమ్మర్ సీజన్లో దొరికే తాటి ముంజల వలన బోలెడు ఉపయోగాలు ఉంటాయి. తాటి ముంజలు చూడటానికి జెల్లీలా, మృదువుగా ఉంటాయి. ఏప్రిల్ నెల నుండి మొదలుకొని మే నెల చివరి వరకు తాటి ముంజలు మనకు పుష్కలంగా దొరుకుతాయి . ఎలాంటి కల్తీలేని పకృతి వరప్రసాదాయిని ఏదైనా ఉంది అంటే అది తాటి ముంజలే.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

‘తల్లికి వందనం’ అమలు వారికే – తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెల మే లో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయిం చింది. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ 20 వేలు జమ చేయాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పథకాలతో పాటుగా అమరావతి పనుల ప్రారంభం.. ప్రధాని

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

AP Inter Results 2025 WhatsApp : ఈ నెలలోనే BIEAP ఇంటర్‌ ఫలితాలు.. డేట్‌ మీకు తెలుసా?

AP Inter Results 2025 Manabadi : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మూల్యాంకనం సైతం ప్రారంభమై.. వేగంగా కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఫలితాల విడుదల ఎప్పుడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 12-15 తేదీల మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్‌ ఉంటుంది. దీనికి ఐదారు రోజులు సమయం

Read More