June 8, 2025

Blog

సినిమా

అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. వంటగదిలోనే దివ్యౌషధం!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మన చర్మం తన సహజమైన మెరుపును కోల్పోవడం సాధారణమైపోయింది. ముఖ్యంగా ఎండా కాలంలో సూర్యకిరణాల తాపం, దుమ్ము, ధూళి చర్మాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు మరింత కలవరపెడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను వాడటం కంటే, మన ఇంటి చికెన్‌లో లభించే అల్లం ఒక అద్భుతమైన సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. రూ.58,000 వేతనం

ప్రతిష్టాత్మక ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ISRO)లో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. ? అయితే మీకో సువర్ణావకాశం. ఇస్రో నుంచి జేఆర్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ 2025 విడుదలైంది. జూనియర్ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More
సినిమా

‘చిరు’నవ్వుల పండగబొమ్మకి సిద్దం.. ‘శంకర్‌ వరప్రసాద్’రాబోతున్నాడు..!

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కామెడీ ఎంటర్ టైనర్ రూపొందనుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్న తరుణంలో మెగా అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Chandrababu Naidu : ఏప్రిల్‌ ఫస్ట్‌వీక్‌లో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 విడుదల.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

AP DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఏప్రిల్‌ మొదటి వారంలో ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని.. జూన్‌లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలోనే డీఎస్సీ నోటిఫికేషన్

Read More
ఆరోగ్యం

రాత్రి పడుకునే ముందు ఇవి తింటే మీకు నిద్రలేమి, అనారోగ్యాలు!

మన ఆరోగ్యంలో ఆహారం పాత్ర గణనీయంగా ఉంటుంది. ఎప్పుడు, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? ఏ సమయంలో వేటికి దూరంగా ఉండాలి? అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా రాత్రివేళ మన శరీరానికి ఎంత అవసరమో అంత నిద్ర కచ్చితంగా పోవాలి. ఇక మంచిగా హాయిగా నిద్రపోవాలి అనుకునేవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Read More
తాజా వార్తలు

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..?

చంద్రబాబు సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీలో ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి.ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3,500 వేల కోట్లు రావాల్సి ఉందని,పాత బకాయిల కోసం 10 నెలల్లో 26 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశామని.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన

Read More
భక్తి

తిరుమలలో బోటింగా?- క్లారిటీ ఇచ్చిన అధికారులు

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 58,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,024 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.45 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 18 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో

Read More
ఆరోగ్యం

గుండె జబ్బులు ఉన్నవారికి నడక నిజంగా మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

గుండె.. మన శరీరానికి ఇంజిన్‌లాంటిది. అది నిరంతరం పనిచేస్తూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ నేటి జీవనశైలిలో గుండె జబ్బులు సర్వసాధారణమైపోయాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల గుండె ఆరోగ్యం క్షీణిస్తోంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు వ్యాయామం చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదు. సరైన వ్యాయామం గుండెకు మేలు చేస్తుంది. వాటిలో నడక చాలా ఉత్తమమైనది.

Read More
ఆరోగ్యం

ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా.. ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్ వైరల్!

ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఏ ఏ ఆహారాలు తినాలో చెబుతూ ఒక జాబితాను విడుదల చేసింది. ఇక ఆ జాబితా వివరాల్లోకి వెళితే.. ఈ సమస్యలకు ఆ ఆహారాలతో చెక్ జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళను తాగితే దాని నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు వస్తున్నప్పుడు పైనాపిల్ తింటే

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

CBSE: సీబీఎస్ఈలో కీలక సంస్కరణలు-ఆ క్లాస్ కు క్యాలిక్యులేటర్ల అనుమతి..!

2025-26 విద్యా సంవత్సరానికి ప్రాథమిక విద్యలో పలు సంస్కరణల్ని సీబీఎస్ఐ ప్రకటించింది. ముఖ్యంగా 12వ తరగతి అకౌంటెన్సీ విద్యార్థులకు ప్రాథమిక, నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను ఉపయోగించడాన్ని కేంద్ర ప్రాథమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) ఆమోదించింది. బోర్డు 140వ పాలక మండలి సమావేశంలో సీబీఎస్ఈ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సీబీఎస్ఈ చేపడుతున్న సంస్కరణల్లో మూల్యాంకన పద్ధతులు, సిలబస్ నిర్మాణంతో పాటు పలు మార్పులున్నాయి. 12వ తరగతి విద్యార్ధులకు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, శాతాల గణనలు వంటి ఆప్షన్లు ఉన్న

Read More