June 9, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

PMIS Internship: యువతకు ప్రతి నెలా రూ.5000 .. ఇప్పుడే అప్లై చేసుకోండి

గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని యువతకు నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025. ఈ స్కీమ్ ద్వారా పేద, మధ్య తరగతి యువతీయువకులకు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఉచితంగా నైపుణ్యాలు నేర్పిస్తారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కూడా అందిస్తారు. అయితే తాజాగా ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్ తేదీని మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Read More
సినిమా

విజయ్‌ ఆఖరి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్నికల సమయంలోనే.. ఎప్పుడంటే..?

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2026లో తమిళనాడులో జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. అయితే విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ ను స్క్రీన్ పై చూసే ఆఖరి చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. ఈ మూవీని 2026 సంక్రాంతి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఉద్యోగులకు పండుగలాంటి అప్డేట్ – ఖాతాల్లో చెక్ చేసుకోండి..!!

ఏపీ ఉద్యోగులకు ఉగాది ముందే పండుగ లాంటి వార్త. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రక్రియ మొదలు పెట్టింది. తాజాగా ఉద్యోగులకు రూ 6,200 కోట్లు బకాయిలు విడుదల చేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు వారి ఖాతాల్లో నిధుల జమ మొదలు అయింది. వరుస క్రమంలో ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయించిన బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆర్దిక శాఖ అధికారులు చెబుతున్నారు.

Read More
క్రీడలు

ఏడు బంతులతో.. ఓవర్‌నైట్ స్టార్: టీమిండియా మాజీకి డెడికేట్

Ashutosh Sharma: ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్‌లో ఎట్టకేలకు ఓ థ్రిల్లర్ చూసే అవకాశం లభించింది తెలుగు నేలపై. ఢిల్లీ కేపిటల్స్‌పై గెలిచి తీరుతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. మట్టికరిచింది. గెలుపు అంచుల్లో నిలిచిన ఆ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సొచ్చింది.. ఒకే ఒక్కడి వల్ల.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు-ఎన్సీఈఆర్టీ సిలబస్-ఒక్క మార్కు ప్రశ్నలు..!

ఏపీలో ఇంటర్ మీడియట్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2025-26 నుంచి ఈ మార్పుల్ని అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. ఈ మేరకు కాలేజీలకు సమాచారం కూడా ఇచ్చింది. ముఖ్యంగా సిలబస్ తో పాటు పరీక్షల విధానంలోనూ పెను మార్పులు చేస్తోంది. దీంతో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్ధులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అందుబాటులోకి రానుంది. అలాగే పరీక్షల్లో ఒక్క మార్కు ప్రశ్నలు రాబోతున్నాయి.ఇంటర్ లో మ్యాథ్స్ పేపర్ ఇప్పటివరకూ 75

Read More
ఆరోగ్యం

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏదో తెలుసా..?

పండ్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి విటమిన్లు, ఖనిజాలు, మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి, ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మార్కెట్‌లో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా యుబారి కింగ్ మెలోన్ నిలిచింది. ఈ పండు జపాన్‌లో మాత్రమే దొరుకుతోంది. యుబారి కింగ్ పుచ్చకాయ జపాన్ లోని హొక్కైడో ద్వీపంలోని యుబారిలో పండించే ఒక రకమైన పుచ్చకాయ. ఇది దాని

Read More
భక్తి

TTD: సిఫార్సు లేఖలపై దర్శనాల్లో మార్పులు – వీఐపీ బ్రేక్ రద్దు..!!

Tirumala: తిరుమలలో రద్దీ పెరుగుతోంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద రద్దీ నెలకొంది. ఇదే సమయంలో ఉగాది ఆస్థానానికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో.. ఏపీ సిఫార్సు లేఖల స్వీకరణలో మార్పులు చేసారు. ఈ వారంలో వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక

Read More
సినిమా

సాయి ధరమ్‌ తేజ్‌కు పోలీసుల నోటీసులు… అరెస్ట్?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. చిరంజీవికి మేనల్లుడు అవుతాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్లు ఏమీ కొట్టకపోయినప్పటికీ తన మంచి మనసుతో, ఇతరులకు సాయం చేసే గుణంతో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమ బయట కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనకు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

బ్యాంక్ నుంచి బంపర్ నోటిఫికేషన్.. నో ఎగ్జామ్.. ఆన్ లైన్ ఇంటర్వ్యూతో జాబ్..

నిరుద్యోగులకు బంపర్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ అయిన కర్ణాటక బ్యాంక్ కు చెందిన తెలంగాణ, ఏపీలోని బ్రాంచీల్లోని ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లోని 75 ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ స్టార్ట్ అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 25లోపు అప్లికేషన్ పూర్తి చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..కర్ణాటక బ్యాంకు సంబంధించి ఏపీ, తెలంగాణలోని బ్రాంచీల్లో ఉద్యోగాలకు మార్చి 20న నోటిఫికేషన్

Read More
భక్తి

టీటీడీలో శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం తరహాలో దేశవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణాలు చేపడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమల పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి విలేకరులతో మాట్లాడారు.దేశంలోని అన్ని రాజధానులలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని

Read More