June 9, 2025

Blog

భక్తి

తిరుమలలో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 82,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,261 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో తొమ్మిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న

Read More
సినిమా

Court Box Office: ప్రియదర్శి జోరుకు బ్రేకులు.. షాకిచ్చేలా కోర్ట్ వసూళ్లు, ఎన్ని కోట్లంటే?

కంటెంట్ ఉంటే సినిమా పెద్దదా? చిన్నదా? అన్న తేడా లేకుండా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయిన చిత్రాలు టాలీవుడ్‌లో ఎన్నో ఉన్నాయి. కోవిడ్ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు . బలగం, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ కోవలోకే వస్తుంది కోర్ట్. ప్రియదర్శి హీరోగా, నాని

Read More
జాతీయ వార్తలు

అయోధ్య అభివృద్ధి: ప్రభుత్వానికి రామజన్మభూమి ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?

అయోధ్య: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి అండగా నిలిచింది. మతపరమైన పర్యాటకం అనూహ్యంగా పెరగడంతో ఈ భారీ మొత్తం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం వెల్లడించారు. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 5వ తేదీ మధ్య కాలానికి ఈ పన్నులు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఇందులో వస్తు, సేవల పన్ను

Read More
తాజా వార్తలు

చేతికి సెలైన్ తో హాస్పిటల్ బెడ్ పై స్టార్ హీరోయిన్…

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యం బారిన పడిందా అనే అనుమానం ఆమె ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాతగా మారిన సామ్‌ ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేసింది సామ్. అందులో సామ్‌ హాస్పిటల్

Read More
సినిమా

ఈ ఒక్క ఆకు తీసుకోండి.. జీవితంలో డాక్టర్ అవసరమే రాదు

ఆకుపచ్చగా ఉండే ప్రతి ఆకుకూర, మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తోటకూర, పాలకూర, బచ్చలికూర, చుక్కకూర, మెంతికూర… ఇలా అన్ని ఆకుకూరలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాంటికోవకే చెందిన గంటగరాకు చాలా సాధారణమైన మొక్క. కానీ ఏ ఆకు ఇవ్వని ప్రయోజనాలను ఇది కల్పిస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే పోషక విలువలు అనంతనం అని చెప్పొచ్చు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో 10వ తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం తీపి కబురు..

ఏపీలో రేపటి (మార్చి 17) నుంచి పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Read More
సినిమా

‘కోర్ట్’ మూవీ రివ్యూ – Court Review

సినిమా రిలీజ్ వరకు ఎంతగా చెప్పుకున్నా.. ఎంతగా ప్రమోట్ చేసుకున్నా.. ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయి జనాల్లోకి వెళ్తే.. ఇక ఫలితాన్ని ఆపలేం. సినిమా రిలీజ్‌కు రెండ్రోజులు ముందుగానే మీడియాకు ప్రదర్శించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ నాని తన చిత్రం మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందుగానే అంటే మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. నాని ధైర్యం ఏంటి? అసలు ఈ కోర్ట్ డ్రామా ఎలా ఉంది? రామ్

Read More
భక్తి

TTD: తిరుమలలో వసతి కష్టాలకు చెక్ – గదుల ఖరారు ఇక..!!

Tirumala: తిరుమలలో భక్తులకు ఇక వసతి కష్టాలు తొలగనున్నాయి. పెరుగుతున్న రద్దీకి అను గుణంగా టీటీడీ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాల విషయంలో పరిశీలన చేస్తోంది. కొన్ని భవనాలు శిధిలావస్థకు వచ్చిన వాటి స్థానంలో కొత్తవి నిర్మాణం దిశగా ప్రతిపాదన లు సిద్దం చేస్తున్నారు. తిరుపతిలోనూ రెండు భవనాల నిర్మాణం పై గతంలో నిర్ణయించారు. ఇక, వసతి కేటాయింపు విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు.

Read More
సినిమా

పుష్ప రాజ్ ఆగమనం.. పార్ట్ 3 డేట్ లీక్ చేసిన మైత్రీ ప్రొడ్యూసర్.. !

పుష్ప.. పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన స్టార్ హీరో అల్లుఅర్జున్.. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టారు. ఒకటి తమిళ డైరెక్టర్ అట్లీతో అయితే.. మరొకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలు ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉండటంతో బన్నీ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ను ఆనందంతో గెంతులు వేసేలా పుష్ప ప్రొడ్యూసర్ ఓ సెన్సేషనల్ కామెంట్ చేశారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పదో తరగతి పరీక్షల వేళ ప్రత్యేక ఏర్పాట్లు – కీలక సూచనలు..!!

పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ముఖ్యమంత్రి.. మంత్రి లోకేష్ విషెస్ చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిం చింది. నేటి నుంచి ఈనెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

Read More