June 10, 2025

Blog

భక్తి

మహాశివరాత్రి వేళ శ్రీశైలంకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!!

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది. పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్గాలు.. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసారు. ఇక, శ్రీశైలం కు వచ్చే భక్తులకు పోలీసులు కీలక సూచనలు చేసారు.శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో

Read More
ఆరోగ్యం

పరగడుపున ఈ ఆహారాలు అస్సలే తినొద్దు… తింటే జరిగేదిదే!

చాలామంది ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత పరగడుపున ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది తెలుసుకోకుండా ఆహారాన్ని తీసుకుంటారు. పరగడుపున తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకుండా పరగడుపున ఏది పడితే అది తింటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక పరగడుపున మనం తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Read More
భక్తి

ఆంధ్ర శబరిమలలో ఆదియోగి, అరుదైన ఘట్టం – ఎన్నో ప్రత్యేకతలు..!!

ఏపీలో మహాశివరాత్రి వేళ మరో అద్బుతం ఆవిష్కృతం కానుంది. ఆంధ్ర శబరిమలుగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి నాడు 60 అడుగు ల ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం దేశంలోనే మూడో అతి పెద్దదిగా రికార్డు నెలకొల్పుతోంది. మహాశివరాత్రి నాడు ఆవిష్కరణ కానున్న ఈ విగ్రహ ఏర్పాటు లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అరుదైన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఏపీలో అత్యంత పెద్ద దైన ఆదియోగి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Main Paper 2 Results Scorecard : NTA జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 రిజల్ట్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

JEE Main Paper 2 Result Scorecard 2025 : జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 పరీక్ష ఫలితాలు (JEE Main Paper 2 Result 2025) కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. బీఆర్క్‌/ బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 22వ తేదీన ఫైనల్‌ కీ విడుదల చేశారు. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

APPSC Group 2 Mains Key 2025 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఆన్సర్‌ కీ వచ్చేసింది.. లింక్‌ ఇదే

APPSC Group 2 Mains Answer Key 2025 : ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాల అనంతరం ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ పేపర్‌-1 నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 నిర్వహించారు. 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది (92 శాతం) పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు

Read More
క్రీడలు

‌నేడు పా‌క్‌తో భారత్ ఢీ.. దాయాదుల పోరులో ఓల్డ్ రికార్డ్స్ ప్రకారం ఎవరిది పైచేయి ?

ఛాంపియన్స్ ట్రోఫీలో.. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడు జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్నాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించొచ్చు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఎప్పటిలానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టోర్నీని గెలుపుతో ఆరంభించిన భారత్ ఫుల్ జోష్ లో ఉంటే.. మరోవైపు సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది

Read More
సినిమా

అక్కినేని నాగార్జున అసలు పేరు తెలుసా?

యువసామ్రాట్ గా పేరు తెచ్చుకొని అగ్ర కథానాయకుల్లో ఒకడిగా ఉన్న అక్కినేని నాగార్జున కాలక్రమంలో మన్మథుడు నాగార్జునగా మారారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున అయ్యారు. సినిమా ఒక్కటే ఆయన వ్యాపకం కాదు. అనేకరకాల వ్యాపారాలు చేస్తారు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్స్, కన్ స్ట్రక్షన్స్, కన్వెన్షన్స్.. ఇలా చాలారకాల వ్యాపారాలున్నాయి. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమను మలుపుతిప్పారు. అటువంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను, అటువంటి దర్శకుడిని పరిశ్రమకు అందించారు. కొత్త

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

వేసవి సెలవులు తగ్గింపు.. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు హాలిడేస్‌!

AP Intermediate : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీఎస్‌ఈ (CBSE Board) విధానాలను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగిన విధంగా కార్యచరణ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి

Read More
భక్తి

కౌంట్ డౌన్ స్టార్ట్..!!

Mahakumbh 2025: మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ క్రిక్కిరిసిపోతోంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకుంటోన్న జనం గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లను దాటింది కూడా. 60 కోట్లకు చేరువ అవుతోంది. ఈ నెల 21వ తేదీ నాటికి 59.31 కోట్ల

Read More
భక్తి

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి.. అద్భుత అవకాశం

తిరుమ‌ల శ్రీ‌వారి భక్తులకు ముఖ్యమైన గమని.. టీటీడీ మే నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తోంది. టీటీడీ ఇవాళ (ఫిబ్రవరి 22న) మే నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ (ఫిబ్రవరి 22) ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల

Read More