December 26, 2025

Blog

సినిమా

ఏ ఐ టెక్నాలజీతో సినిమా..‘ది డెవిల్స్‌ చైర్‌’

ఇటీవల కాలంలో తెలుగులో యంగ్ డైరెక్టర్లు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్నట్టుగా కథను ఎంచుకుని నేటి తరం ప్రేక్షకులకు చూపించడానికి దర్శకులు తపన పడుతున్నారు.టాలెంటెడ్ దర్శకులు చాలామంది సరైన అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నారు.ఆ లిస్ట్‌లోకి యంగ్‌ డైరెక్టర్‌ గంగ సప్తశిఖర కూడా వస్తారు. తనకిచ్చిన తొలి అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. W/O అనిర్వేష్ అనే సినిమాతో గంగ సప్తశిఖర దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారాయన. తాజాగా ఆయన నుంచి మరో

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రెండు సార్లు 10th calss బోర్డు ఎగ్జామ్స్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

Read More
క్రీడలు

నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు బంగ్లాదేశ్ తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నాం 2.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మొదటి మ్యాచ్ లో విజయఢంకా మోగించి బోణి కొట్టాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: సానుకూలంగా రాష్ట్రాల జల వివాదాలు: మంత్రి నిమ్మల

రాజస్థాన్ ఉదయపూర్ లో 2వరోజు అన్ని రాష్ట్రాల జాతీయస్థాయి ఇరిగేషన్ మంత్రుల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు డీకే శివశంకరం, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించామని, జలాల పంపిణీ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు.

Read More
తాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లైన్ క్లియర్..: తొలి దశలో

Visakhapatnam Steel Plant: రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వచ్చింది. వీఆర్ఎస్‌కు యాజమాన్యం తెర తీసింది. తొలి దశలో 1,140 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అనుమతి లభించింది. ఈ మేరకు వారికి నోటీసులు సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది. కిందటి నెలలో వీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలను స్వీకరించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. మొత్తం 1,613 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. వాటిని పరిశీలించడానికి

Read More
భక్తి

తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద నేటికీ ఆ గునపం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 68,427 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,066 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీ అనంతాళ్వారును సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా ఆరాధిస్తారు. రామానుజాచార్యుని కోరిక మేరకు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణాల్లో ఉంది. పుష్ప కైంకర్యాల కోసం అనంతాళ్వారు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

సివిల్స్ అభ్యర్థులకు GOOD NEWS..

సివిల్స్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. అప్లికేషన్ తేదీని ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రకటించిన తేది ప్రకారం జనవరి 22న అప్లికేషన్స్ ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 11తో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే ఆ తేదీని ఫిబ్రవరి 18 వరకు పొడగిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. తాజాగా ఆ తేదీని మరో మూడు రోజుల

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ఉద్యానవన పంటలకు నూరు శాతం సబ్సిడీ: కలెక్టర్

జిల్లాలో ఉద్యానవన పంటల ప్రోత్సాహానికి రైతులను గుర్తించి, ఉపాధి హామీ పథకం ద్వారా నూరు శాతం సబ్సిడీ అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఉద్యాన పంటలకు నూరు శాతం సబ్సిడీ రుణాలు అందించే విధానంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Read More
తాజా వార్తలు

ఉద్యోగులు, విద్యా సంస్థలకు ప్రత్యేక సెలవు…!!

వచ్చే వారం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26న మహాశివరాత్రి సెలవు. కాగా, 27న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగులు.. ఉపాధ్యా యులకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వాలని ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అదే సమయంలో అవసరమైతే ఓట్ల లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు పైన నిర్ణయం తీసుకోవాలని సీఈవో వివేక్ యాదవ్ ఆదేశించారు. 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు కు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: మంత్రి ప్రజెంటేషన్ పై ప్రశంసల జల్లు

రాజస్థాన్ ఉదయపూర్లో మంత్రి రామానాయుడుకు అపూర్వ గౌరవం దక్కింది. రెండు రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో మొదటిరోజు ఆయన వికసిత భారత్ 2047లో భాగంగా జల సంరక్షణ అంశాలపై మాట్లాడి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి రామానాయుడు మాట్లాడిన తీరు, ప్రజెంటేషన్ విధానం పై వేదికపై ఉన్న ఒరిస్సా సీఎంతో సహా అందరూ ప్రశంసించారు. వేదిక కింద కూర్చున్న ఐఏఎస్ అధికారులు సైతం బాగా ప్రిపేర్ చేసి ప్రజెంటేషన్ చేశారంటూ అభినందనలు తెలిపారు.

Read More