June 8, 2025

Blog

సినిమా

కోమాలోకి కోలీవుడ్.. ఏడాదిలో 223 సినిమాలు ప్లాఫ్..!

తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది.ఒకప్పుడు శంకర్, మురుగదాస్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుల సినిమాలతో ఓ వెలుగు వెలిగిన తమిళ సినిమా ప్రస్తుతం..ప్రస్తుతం ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికే నానా తంటాలు పడుతోంది. తమిళ ఇండస్ట్రీకి రూ.1000కోట్ల సినిమా ఇంకా కలగానే ఉంది. ఈ ఏడాది దాదాపు 220కి పైగా సినిమాలు ప్లాఫ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాల కోసం తమిళ నిర్మాతలు రూ. 3000 ఖర్చు చేయగా.. రూ. 1000కోట్ల మేర నష్టం

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

AP SSC Hall Tickets 2025 : మార్చి 17 నుంచి ఏపీ 10th Class పబ్లిక్‌ పరీక్షలు.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే?

AP SSC 10th Hall Ticket 2025 : రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్షల సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్స్‌ విడుదలయ్యాయి. వివరాల్లోకెళ్తే..AP 10th Class Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఫిజికల్‌

Read More
తాజా వార్తలు

పోలవరం లెప్ట్ కెనాల్ ప‌నుల‌పై సమీక్ష

పోలవరం లెప్ట్ కెనాల్ ప‌నుల‌పై విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోల‌వ‌రం లెప్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్లతో ఇప్పటికే పూర్తైన టెండర్ల ప్రక్రియ. ఈఏడాది జూలై నాటికి పోల‌వ‌రం లెప్ట్ కెనాల్ ద్వారా, గోదావరి జలాలు ఉత్త‌రాంధ్ర‌కు తరలించాల‌నే చంద్ర‌బాబు ల‌క్ష్యంకు వీలుగా ప్రత్యేక సమీక్ష చేశారు.

Read More
జాతీయ వార్తలు

💥చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు

💥చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు-పీఎం ముద్ర యోజన దరఖాస్తు విధానం ఇలా.

Read More
తాజా వార్తలు

ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీశ్ కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు.1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను

Read More
రాజకీయం

గీతం స్కూల్ హ్యాకథాన్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన విద్యార్థులు

సింగరాయకొండలోని గీతం స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరగబోయే “హ్యాకథాన్ 2025” కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ను విద్యార్థులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అధికారికంగా ఆహ్వానించారు. విద్యార్థులు ఈ సందర్భంగా హ్యాకథాన్ ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, ఇది యువతలో ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రితో పాటు, ప్రకాశం జిల్లా విద్యా శాఖ అధికారి A.

Read More
రాజకీయం

రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి 161 సేవలు వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు అమరావతి, జనవరి 29 :- వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు

Read More
భక్తి

కుంభమేళాలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!

మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిలాసట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Degree Courses: త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. సంక్షేమ శాఖ మంత్రి స్వామి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏకలవ్యా.. గురుకుల విద్యాలయాల్లో త్వరలో డిగ్రీ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు డిగ్రీ కోర్సులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు..

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పరీక్షా పే చర్చ కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ.. ఏపీ నుంచి 21 లక్షల మంది రిజిస్ట్రేషన్‌!

Pariksha Pe Charcha Registrations : ఈ ఏడాది జరుగనున్న 8వ ఎడిషన్‌ పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమానికి దరఖాస్తులు పోటెత్తాయి. దేశవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.Pariksha Pe Charcha 2025 PPC Registration for 8th Edition : విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ముచ్చటించే సువర్ణావకాశం పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమం. ప్రతి యేటా

Read More