June 8, 2025

Blog

ఆరోగ్యం

రక్తహీనతతో బాధపడుతున్న వారికి దివ్యౌషధం.. ఇది రోజు రెండు ముక్కలు తింటే!

తాటి బెల్లం ఒక సహజ స్వీటెనర్. ఇది తాటి చెట్టు యొక్క రసం ( కల్లు ) నుండి తయారు చేస్తారు. ఇది కేవలం తీపి రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. తాటి బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తాటి బెల్లంలో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని

Read More
సినిమా

ప్రభాస్ హీరోయిన్‌కు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

బాలీవుడ్‌లో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఎంత హాట్‌గా కనిపించినప్పటికి బయట మాత్రం చాలా హోమ్లీగా కనిపిస్తోంది ఈ అమ్మడు. ‘ఆషికి 2’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కేవలం బాలీవుడ్‌ సినిమాల్లోనే నటిస్తోంది.

Read More
సినిమా

‘మా నాన్న జీవించి ఉంటే బాగుండేది’.. అజిత్ ఎమోషనల్

కోలీవుడ్ స్టార్ హీరో​అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోగా నిరూపించుకున్నారు అజిత్. ఇటీవల ఆయన దుబాయ్ కార్ రేస్ ఈవెంట్ లో పాల్గొని విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అజిత్ రేసర్ల గ్రూప్ నాయకుడు కావడంతో ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే రేసులో విక్టరీ సాధించాడు. అయితే తాజాగా అజిత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని అందించింది. చిత్ర

Read More
తాజా వార్తలు

దేశమంతా 76…యానాంలో మాత్రం 71వ గణతంత్ర వేడుక

దేశమంతా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం జరగనుంది. కేంద్ర పాలితప్రాంతం యానాంలో మాత్రం 71వ గణతంత్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే ఫ్రెంచి ప్రభుత్వం పాలనలో ఉన్న యానాం, మిగిలిన మూడు ప్రాంతాలకు 1954 నవంబరు 1న విమోచనం లభించింది. అప్పటి ఫ్రెంచి కమిషనర్ ఎస్కరుయిల్ ఫ్రెంచి పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాంలకు తగిన ప్రాధాన్యం, రక్షణ కల్పించాలని ప్రధాని నెహ్రూతో ఒడంబడిక చేసుకుని భారతదేశం నుంచి వైదొలిగారు. 1956లో

Read More
రాజకీయం

“కేంద్ర”బిందువుగా నాగబాబు

మంత్రివర్గంలోకి జనసేన నేత ఎంపిక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ! జనసేన శ్రేణుల్లో జోష్. నర్సాపురం:- కొణిదల నాగేంద్రబాబు ఇద్దరు సినీ దిగ్గజ కథానాయకులకు సోదరుడు, జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ. ప్రస్తుతం నాగబాబు కోసం ఇంత చర్చ ఎందుకు అనుకుంటున్నారా. అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే… గడిచిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి జనసేన పార్టీ తరపున బరిలో నిలిచేందుకు నాగబాబు సిద్ధమయ్యారు. అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లో భాగంగా ఈ స్థానాన్ని

Read More
తాజా వార్తలు

అవార్డు గ్రహీతకు శుభాకాంక్షలు

ఉత్తమ సేవలకు గుర్తింపు – రిపబ్లిక్ డే అవార్డు* సమాజంలో నిర్విరామంగా వివిధ సేవా కార్యక్రమాల్లో.. తమదైన శైలిలో ఎందరో నిరుపేదలకు సహాయ సహకారములు అందింస్తూ.. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప. గో. జిల్లా కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీదగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును స్వీకరించినLn. కొమ్ముల మురళీకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు🌹

Read More
తాజా వార్తలు భక్తి

Republic Day 2025: కర్తవ్యపథ్‌లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు..

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా

టెన్త్ విద్యార్హతతో పారామిలిటరీ ఫోర్స్ లో పనిచేయాలని ఉందా..? అయితే మీకో గుడ్ న్యూస్. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విభాగంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మొత్తం 1124 కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. అర్హత కలిగిన పురుష అభ్యర్థులు టెన్త్ అర్హతతో.. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

సివిల్స్ లో కొత్త రూల్స్.. ఆ సర్టిఫికెట్స్ ఉండాల్సిందే..!

యూపీఎస్​సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సివిల్స్ అప్లై చేసుకునే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేసింది. అంతకుముందు ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తమ వయసు, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించేవాళ్లు. ఆ సమయంలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా యూపీఎస్సీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Main 2025: మరో ఎగ్జామ్ సెంటర్ మార్చిన ఎన్టీఏ..రీజన్ ఇదే..!

జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తప్పిదాలు, సవరణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్ధులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల మార్పులతో పాటు సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ తాజాగా మరో మార్పు చేసింది.

Read More