June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Main 2025: మరో ఎగ్జామ్ సెంటర్ మార్చిన ఎన్టీఏ..రీజన్ ఇదే..!

జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తప్పిదాలు, సవరణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్ధులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల మార్పులతో పాటు సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ తాజాగా మరో మార్పు చేసింది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video