June 8, 2025

Blog

తాజా వార్తలు

సరికొత్త లుక్‌లో మైమరిపిస్తున్న స్రవంతి చొక్కారపు.

టెంప్ట్ అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తుంది స్రవంతి చొక్కారపు. రోజు రోజుకు డోస్ మరింత పెంచేస్తూ.. తన అందాల విందుతో కుర్రకారులో హీటెక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా విడుదల సమయంలో స్రవంతి చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటరాక్షన్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ఆమె రాయలసీమ యాసకు ఫిదా అయ్యారు.

Read More
సినిమా

SSMB29: ఒక్కసారి కమిట్ అయితే.. మహేష్ రిప్లై వైరల్

ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు ఉన్న టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా నుంచి ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుండగా ఫైనల్ గా సింహాన్ని పట్టేసాను అంటూ చేసిన ఈవిల్ పోస్ట్ ఒక్కసారిగా మంచి వైరల్ గా

Read More
తాజా వార్తలు

ప్రధాని మోదీకి చంద్రబాబు కీలక ప్రతిపాదన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. దావోస్ కేంద్రంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీలో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలను ఆహ్వానించారు. ఆ తరువాత ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానితోనూ కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు కీలక ప్రతిపాదన చేసేందుకు సిద్దమయ్యారు. కేంద్ర బడ్జెట్ వేళ చంద్రబాబు ప్రతిపాదన ఏపీకి కీలక మలుపుగా మారనుంది. దావోస్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు

Read More
భక్తి

కుంభేమళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు- పుణ్యకేత్రాల రూట్, ప్యాకేజీ..!!

Mahakumbh Mela 2025: మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. విదేశీయులు సైతం సంప్రదాయ రీతిలో స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు వస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీ నుంచి వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీకీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభ్ కు వెళ్లేవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పుణ్యక్షేత్రాల సందర్శ

Read More
సినిమా

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బిగ్ షాక్.. ఏపీ హైకోర్టులో పిల్!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతి వస్తున్నాం సినిమా థియేటర్లలో సెన్సేషన్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే ఒక మంచి చిత్రంగా నిలిచింది. జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ రోజు విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన తొమ్మిది రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

Read More
సినిమా

బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది.. ఇక రచ్చ రచ్చే

నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో వచ్చి హిట్ కొట్టారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో బాబీ దేవోల్ విలన్ పాత్రలో అలరించారు. ఊర్వశి రౌతెలా, ప్రజ్ఞ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, రిషి, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో

Read More
సినిమా

Game Changer Day 14 Box Office: దారుణంగా పడిపోయిన ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ .. 14 వ రోజు ఎన్ని కోట్లంటే?

Game Changer Day 14 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా.. డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ‘ గేమ్ ఛేంజర్'(Game Changer). భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, ఆ తర్వత

Read More
సినిమా

Sankranthiki Vasthunam Box Office: రామ్‌ చరణ్‌ రికార్డ్‌ బద్ధలు.. వసూళ్లలో వెంకటేష్ రేర్ ఫీట్ , ఎన్ని కోట్లంటే

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ

Read More
తాజా వార్తలు

యువతి ఫోన్ చేసిందని వెళ్తే ఉన్నదంతా దోచేశారు

విశాఖపట్నం: విశాఖ భీమిలిలో హనీట్రాప్‌ ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం వాసి రామారావుకు ఈనెల 18న ఓ యువతి ఫోన్‌ చేసింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా మరోసారి ఆమె నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని చెప్పింది. రామారావు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్‌ చేసి దాకమర్రిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రామారావు వద్ద ఉన్న రూ.48 వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ఇవాళ మరో

Read More
రాష్ట్రీయ వార్తలు

అమరావతికి వరద ముప్పు? తప్పించేందుకు సర్కార్ కీలక అడుగు..!

ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఎంత లేదు లేదు అంటున్నా రాజధానికి ఉన్న వరదల ముప్పుపై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం వరదల నివారణకు అమరావతి రాజధానిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కార్యాచరణ కూడా ప్రారంభించబోతోంది.

Read More