December 25, 2025

జాతీయ వార్తలు

జాతీయ వార్తలు

పాకిస్థాన్ కు చావు దెబ్బ కొట్టిన భారత్ .. 4 రోజుల్లో 100 ఏళ్లు పూడ్చలేని నష్టం..?

పహల్గాం ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్థాన్ కు భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ తో ఆ దేశానికి పూడ్చలేని నష్టాన్ని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ను ఆర్థికంగా బలహీన పరిచింది భారత్. సింధూ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, పంజాబ్ లోని అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, భారత్ నుంచి ఎగుమతులు, దిగుమతుల రద్దుతో

Read More
జాతీయ వార్తలు

కేంద్రం నుంచి జనం కోరుకుంటోన్నది ఇదే- కమాండో ఆపరేషన్స్

India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. అదే సమయంలో భారత్‌లో తిష్టవేసిన ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్‌ను ఏరివేసే పనిని మొదలుపెట్టింది కేంద్రం. అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు, సోదాలు చేపట్టింది. నిద్రాణంగా ఉంటూ వస్తోన్న

Read More
జాతీయ వార్తలు

తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు- చార్‌ధామ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

Kedarnath dham: దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- కేదార్‌నాథ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. కేదార్‌నాథ్‌తో కలిపి చార్ ధామ్ యాత్రల్లో పాల్గొంటుంటారు. ఇప్పుడు తాజాగా కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేదారనాథుడికి తొలి పూజలు చేశారు.తొలుత

Read More
జాతీయ వార్తలు

పహల్గాం దాడి ఉగ్రవాదుల ఇళ్లపై సైన్యం మెరుపు దాడి, పేల్చివేత..!!

భారత్ – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత గస్తీ దళాల మీద కాల్పులకు తెగ బడింది. ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టింది. ఉగ్రవాదుల కోసం సైన్యం భారీ స్థాయిలో కూంబింగ్ చేస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారిగా భావిస్తున్న ఉగ్రవాది ఇంటిని సైన్యం పేల్చి వేసింది. రెండు దేశాల నిర్ణయాలతో బోర్డర్ లో ఉద్రిక్తత పెరుగుతోంది. ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. అటు కఠినంగా దౌత్య పరమైన నిర్ణయాలు

Read More
జాతీయ వార్తలు

కళ్లముందే ఉగ్రమూకలు.. ఒళ్లంతా రక్తంతో ఛిద్రం అయినా.. రోమాలు నిక్కపొడిచే వీడియో భయ్యా

కళ్లముందే ఉగ్రమూకలు దాడి చేస్తున్నాయి. అభం శుభం తెలియని ఆ పర్యాటకులను కాల్చి చంపేస్తున్నాయి. ఏం జరుగుతుందో అని తెలిసేలోపే టూరిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. చిన్నా పెద్దా అని చూడకుండా ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ మారణకాండలో ఓ పిల్లాడి ఏడుపు.. ఆర్తనాదాలు.. ఓ వైపు బుల్లెట్ల సౌండ్.. మరోవైపు దిక్కుతోచని స్థితిలో ఆ చిన్నారి ఆర్తనాదాలు. ఇదీ అప్పటివరకు అక్కడి పరిస్థితి. టెర్రరిస్టులు జరిగిన ఉగ్రదాడిలో గాయాలపాలై దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న ఆ బాలుడికి దేవుడిలా

Read More
జాతీయ వార్తలు

అయోధ్య అభివృద్ధి: ప్రభుత్వానికి రామజన్మభూమి ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?

అయోధ్య: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి అండగా నిలిచింది. మతపరమైన పర్యాటకం అనూహ్యంగా పెరగడంతో ఈ భారీ మొత్తం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం వెల్లడించారు. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 5వ తేదీ మధ్య కాలానికి ఈ పన్నులు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఇందులో వస్తు, సేవల పన్ను

Read More
జాతీయ వార్తలు

మరో ప్రఖ్యాత పురస్కారం అందుకున్న ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మారిషస్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నానని మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతే కాకుండా మారిషస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మారిషస్ సోదర సోదరీమణులందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సందేశం ఇచ్చారు. ఇది తన ఒక్కడికి లభించిన పురస్కారం కాదని.. 140

Read More
జాతీయ వార్తలు

జేబుకు చిల్లు .. ఇకపై యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూల్

యూపీఐ (UPI) అనేది భారతదేశంలో రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ, ఇది మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాల మధ్య డబ్బును తక్షణమే బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది.యూపీఐ లావాదేవీలు తక్షణమే జరుగుతాయి.అయితే ఇప్పటి వరకు ఫ్రీగా ఈ సేవలు అందించడం జరిగింది. యూపీఐ చెల్లింపుల అధిక మొత్తంలో జరగడంతో వీటిపై వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన కొనసాగుతున్న సంగతి

Read More
జాతీయ వార్తలు

ఏపీకి 2 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు

AP: రాష్ట్రంలో 2 గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి, శ్రీకాకుళంలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సంబంధించి ప్రీ-ఫిజిబిలిటిని పరిశీలించేందుకు.. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్లల నియామకానికి ఏపీఏడీసీ టెండర్లు పిలిచింది. ఆన్‌లైన్‌లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది.

Read More
జాతీయ వార్తలు

ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 12 బోట్లు దగ్ధం

ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్పర్‌లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగత్ సింగ్‌పుర్ జిల్లా పారాదీప్ ఫిషింగ్ హార్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంో సుమారు 12 బోర్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. భారీ ఎత్తున చెలరేగిన మంటలను

Read More