June 8, 2025

జాతీయ వార్తలు

జాతీయ వార్తలు

ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 12 బోట్లు దగ్ధం

ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్పర్‌లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగత్ సింగ్‌పుర్ జిల్లా పారాదీప్ ఫిషింగ్ హార్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంో సుమారు 12 బోర్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. భారీ ఎత్తున చెలరేగిన మంటలను

Read More
జాతీయ వార్తలు

శివరాత్రి వేళ మరో విషాదం… ఇద్దరు గల్లంతు.. ఎక్కడంటే ?

ఏపీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ విషాదం జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో యువకుడు గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహా శివరాత్రిని పురస్కరించుకొని యువకులు వాగులో స్నానం

Read More
జాతీయ వార్తలు

New Fastag Rules: అమల్లోకి వచ్చిన ఫాస్టాగ్ కొత్త రూల్స్-తేడా వస్తే షాకులే..!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల కష్టాల్ని తప్పించేందుకు జాతీయ చెల్లింపుల కార్పోరేషన్ ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాహనదారులు తమ వాహనాలకు చేసే ఫాస్టాగ్ రీఛార్జ్ ల విషయంలో కీలక మార్పులు చేసింది. అయితే వీటిపై వాహనదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల పేరుతో జరుగుతున్న దోపిడీకి ఇది కొనసాగింపేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం దేశంలో ఇకపై

Read More
జాతీయ వార్తలు తాజా వార్తలు

పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమర జవాన్లకు ఈ కోట్స్‌తో నివాళులు అర్పించండి

ఏడాది కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహనాల కాన్వాయ్‌పై పాకిస్థాన్‌‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019, ఫిబ్రవరి 14న సైనికులంతా జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. దేశం కోసం నాడు తమ ప్రాణాలను బలిచ్చిన

Read More
జాతీయ వార్తలు

షిర్డీ, పంచ జ్యోతిర్లింగ ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే: ప్యాకేజీలో శ్రీశైలం

IRCTC Pancha Jyothirlinga Yatra with Shirdi package: భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. ఏపీలో శ్రీశైలం కలుపుకొని మహారాష్ట్రలోని పంచ జ్యోతిర్లింగాలు, షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవడానికి ఉద్దేశించిన ప్యాకేజీ టూర్ ఇది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా భక్తులు ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్ర ఇది. ఏప్రిల్ 24వ తేదీన తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి

Read More
జాతీయ వార్తలు

FASTag alert: కొత్త రూల్స్ తెలుసుకోండి

FASTag: టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ (Fastag) లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషణ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని ప్రవేశపెట్టింది. నిర్దేశిత సమయంలో బ్లాక్ లిస్ట్‌లోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కొవాల్సి ఉంటుంది.ఫాస్టాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి

Read More
జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ – రూట్ ఖరారు..!!

రైల్వేలో మరో కొత్త అధ్యయం ప్రారంభం కానుంది. సరి కొత్త టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. వందేభారత్ రైళ్లకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో, దూరపు ప్రాంతాలకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఇప్పటికే ఈ రైళ్ల తయారీ .. ట్రయిల్ రన్ పూర్తయింది. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా రైల్వే

Read More
జాతీయ వార్తలు

ఐక్యరాజ్య సమితికి ట్రంప్ గుడ్‌బై: నెక్స్ట్ టార్గెట్ అదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతూనే వస్తోంది. ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ వివిధ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు. తన దైన శైలిలో పాలన సాగిస్తోన్నారు. అంతర్జాతీయ వేదికలనూ వదలట్లేదు. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి బయటికొచ్చారు. ఈ అత్యుత్తమ అంతర్జాతీయ వేదిక నుంచి అమెరికా వైదొలగడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడం కలకలం రేపింది. డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల

Read More
జాతీయ వార్తలు

ఏపీకి కేంద్రం అదిరిపోయే న్యూస్..! ప్రతీ ఊరికీ ఊరట..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ శుభవార్తలే అందుతున్నాయి. ఇప్పటికే దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యల పరిష్కారంతో పాటు విభజన హామీల్ని కూడా అమలు చేస్తున్న కేంద్రం.. తాజాగా ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ చేపడుతున్న పనుల్లో భాగంగా ఏపీలోనూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్దమైంది. ఈ మేరకు క్షేత్రస్దాయిలో అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలతో

Read More
జాతీయ వార్తలు

💥చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు

💥చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు-పీఎం ముద్ర యోజన దరఖాస్తు విధానం ఇలా.

Read More