ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం.. 12 బోట్లు దగ్ధం
ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్పర్లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగత్ సింగ్పుర్ జిల్లా పారాదీప్ ఫిషింగ్ హార్బర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంో సుమారు 12 బోర్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. భారీ ఎత్తున చెలరేగిన మంటలను