BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to Board Room Conclave )
BNI should focus on new innovations (Classroom to Board Room Conclave)
The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.
BNI should focus on new innovations (Classroom to Board Room Conclave)
తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. గురువారం అర్ద్రరాత్రి ఏపీలోని పలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో పాటుగా వర్షం కుండపోతగా కురిసింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. ఏపీతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాలను రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇక, ఈ నెల 27న కేరళను రుతుపవనాలు తాకనుండగా.. జూన్ 5 నాటికి ఏపీలో ప్రవేశిస్తాయని అంచనాగా వెల్లడించారు.ఏపీలోని పలు జిల్లాలో
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కే కాదు.. ప్రపంచ దేశాలకూ భారత్ షాక్ ఇచ్చింది. భారత్ ఆయుధాలను చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవాక్కైతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో రక్షణ రంగంలో భారత్ సూపర్ స్ట్రాంగ్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 21వేల కోట్ల విలువైన ఆయుధ సామాగ్రిని భారత్ దిగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మరింత అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని భారత్ ప్రణాళిక వేస్తోంది.అయితే
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోనే మూడు మండలాలలో 372, 147 ఎకరాల్లో వరి ధాల్వా సాగు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారిణి పార్వతి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎకరానికి 50, 000 పైనే ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేసారు. అలాగే ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట బాగా పండిందని ఆమె పేర్కొన్నారు.
India Pakistan War: పాకిస్తాన్పై దండెత్తింది భారత్. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడికి ప్రతీకారంగా యుద్ధానికి దిగింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ వంటి నగరాలపై విరుచుకుపడుతోంది. రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్పై భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది. మొత్తంగా ఎనిమిది
పశ్చిమ గోదావరి జిల్లా మట్టపర్రు గ్రామానికి చెందిన సిర్రా మంగ మృత దేహాన్ని ప్రభుత్వ సహాయం తో మస్కట్ దేశం నుండి స్వగ్రామానికి చేర్పిస్తు హైదారాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఉచిత అంబులెన్స్ లో స్వగ్రామానికి చేర్పించడానికి సహాయి పడిన లయన్ గట్టిమ్ మాణిక్యాలరావు
పాలకొల్లు పట్టణంలోని జీవీఎస్ వీఆర్ఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రాయపూడి భవాని ప్రసాద్ పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ, సీతారామరాజు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సవర జాతీయులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారన్నారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, ఆనుకుని ఉన్న పంచాయతీ ల అనుసంధానంకు రోడ్లు, వంతెనల నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పాలకొల్లు 26వ వార్డు నుంచి రూరల్ పంచాయితీకి రూ.43 లక్షలతో నిర్మించే వంతెనకు మంత్రి బుధవారం మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ రోడ్ వలన భవిష్యత్తులో జాతీయ రహదారికి అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి చెప్పారు.
ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హోరెత్తుతోంది. పహల్గాం ఉగ్రదాడితో ఒక్క సారి గా పరిస్థితులు మారిపోయాయి. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామంటూ ప్రధాని నినదించారు. పహల్గాం దాడి జరిగిన నాటి నుంచి త్రివిధ దళాలు.. జాతీయ భద్రతా సలహదారులతో ప్రధాని వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత దౌత్య పరంగా పాక్ ను ఏకాకిని చేసారు. సింధూ నీటి నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు దాడుల గురించి ఆలోచన లేని సమయంలో 25 నిమిషాల్లో పాక్ లోకి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధా న అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అమరావతి లో పనుల పైన సీఆర్డీఏ నిర్ణయాల కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అన్నదాత సుఖీభవ .. తల్లికి వందనం పథకాల అమలు పైన నిర్ణయం తీసుకోవటంతో.. మార్గదర్శకాల పైన మంత్రివర్గం చర్చించనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మంత్రివర్గం అభినందించనుంది. అదే విధంగా మంత్రుల పని తీరు