June 8, 2025
తాజా వార్తలు

పాలకొల్లులో వంతెనకు మంత్రులు శంఖుస్థాపన

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, ఆనుకుని ఉన్న పంచాయతీ ల అనుసంధానంకు రోడ్లు, వంతెనల నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పాలకొల్లు 26వ వార్డు నుంచి రూరల్ పంచాయితీకి రూ.43 లక్షలతో నిర్మించే వంతెనకు మంత్రి బుధవారం మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ రోడ్ వలన భవిష్యత్తులో జాతీయ రహదారికి అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి చెప్పారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video