June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

దుబాయ్‌లో అంగరంగ వైభవంగా ‘GAMA’ అవార్డ్స్

GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ దుబాయ్‌లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, GAMA ప్రాముఖ్యతను చాటి చెప్పారు.మొదటిసారి సరికొత్తగా, వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించబడం జరిగింది.ఈ వేడుకలో గామా ఆర్గనైజింగ్ కమిటీ, ప్రముఖ గాయకుడు శ్రీ రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ తేదీ, వేడుకలను

Read More
తాజా వార్తలు

లడ్డూ కేసులో ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులు – లుకౌట్ నోటీసులు..!?

తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారుల విచారణలో విస్తు పోయే విషయాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. కీలక స్థానాల్లో నిలిచిన ఇద్దరు మాజీ లపైన ఫోకస్ చేసారు. వీరికి నోటీసు లు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ ఇద్దరు మాజీ ప్రముఖుల పైన లుకౌట్ నోటీసుల జారీకి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. లడ్డూ కేసులో ఈ

Read More
తాజా వార్తలు

పెరిగిన ఉష్ణోగ్రతలు, దేశంలోనే రికార్డు- ఈ జిల్లాలకు తాజా అలర్ట్..!!

వేసవి తీవ్రత అప్పుడే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పొడి గాలుల ప్రభావంతో ఎండ తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో నా నాలుగు రోజుల పాటు ఇదే రకంగా ఎండలు ఠారెత్తించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో, పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది. దేశంలోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో ఉదయం వేళ పొగమంచు కొనసాగుతోంది. దీంతో, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు

Read More
తాజా వార్తలు

సచివాలయాల ఉద్యోగుల విభజన, విధులు- ఆ 40వేల మంది ఇక…!!

ఏపీ ప్రభుత్వం సచివాలయాల క్రమబద్దీకరణ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల క్రమబద్దీకరణ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు సచివాలయాల ఉద్యోగుల విభజన కు మార్గదర్శకాలు సిద్దం అయ్యాయ. ఇతర సిబ్బందిని ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకొనేలా నిర్ణయించారు. దీంతో, 40 వేల మంది సిబ్బంది భవిష్యత్ పైన నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది. ఈ అంశం పై నేడు ప్రభుత్వం కీలక చర్చలు చేయనుంది. కీలక చర్చలుఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల

Read More
జాతీయ వార్తలు తాజా వార్తలు

పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమర జవాన్లకు ఈ కోట్స్‌తో నివాళులు అర్పించండి

ఏడాది కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహనాల కాన్వాయ్‌పై పాకిస్థాన్‌‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019, ఫిబ్రవరి 14న సైనికులంతా జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. దేశం కోసం నాడు తమ ప్రాణాలను బలిచ్చిన

Read More
తాజా వార్తలు

యలమంచిలి:  బర్డ్ ఫ్లూతో 7వేల కోళ్లు మృతి!

యలమంచిలి మండలం పరిధిలో మేడపాడు గ్రామానికి చెందిన కడలి ఆంజనేయులు పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ప్లూ వైరస్‌తో సుమారు 7 వేల కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ ఫార్మ్ యజమాని తెలిపారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాలని చుట్టుపక్కల గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు తెలిపినట్లు ఆంజనేయులు తెలిపారు.

Read More
ఆరోగ్యం తాజా వార్తలు

Bird Flu:ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ

ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ( Bird Flu) సోకింది. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయిందని జిల్లా వైద్యశాఖాధికారిణి తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమయిందన్నారు. ఈ మేరకు కోళ్ల ఫారం సమీపంలోని సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించారని చెప్పారు.

Read More
తాజా వార్తలు

పరశురామ క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరుమల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని బుధవారం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రధాన అర్చకులు పవన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీమహా విష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీపరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, మత్స్య

Read More
తాజా వార్తలు

ఏపీ ప్రజలకు కేంద్రం మరో బంపర్ న్యూస్..! పర్యాటకులకు పండగే..

రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్దశ పట్టబోతోంది. త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించాలన్న మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు మంత్రి దుర్గేష్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలితో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు. టూరిజానికి సాయం.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: యూత్ హాస్టల్స్ అధ్యక్షులు సూర్య నారాయణ మృతి

పాలకొల్లు యూత్ హాస్టల్స్ అధ్యక్షులు, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి కారుమూరి సూర్యనారాయణ (72) గుండెపోటుతో మంగళవారం అంతర్వేదిలో మృతి చెందారు. 45 రోజుల క్రితం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుకల్లో వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో సేవలు అందించేందుకు అంతర్వేది వెళ్లారు.   సూర్యనారాయణ యూత్ హాస్టల్స్ నేషనల్ సభ్యులుగా ఉన్నారు.   సూర్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Read More