June 8, 2025

భక్తి

భక్తి

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి.. అద్భుత అవకాశం

తిరుమ‌ల శ్రీ‌వారి భక్తులకు ముఖ్యమైన గమని.. టీటీడీ మే నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తోంది. టీటీడీ ఇవాళ (ఫిబ్రవరి 22న) మే నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ (ఫిబ్రవరి 22) ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల

Read More
భక్తి

తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని కళ్లారా చూసే మహద్భాగ్యం..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,386 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ

Read More
భక్తి

తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద నేటికీ ఆ గునపం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 68,427 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,066 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీ అనంతాళ్వారును సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా ఆరాధిస్తారు. రామానుజాచార్యుని కోరిక మేరకు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణాల్లో ఉంది. పుష్ప కైంకర్యాల కోసం అనంతాళ్వారు

Read More
భక్తి

కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు.. మరిన్ని ప్రత్యేక రైళ్లు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. మంగళవారం సాయంత్రానికి దాదాపు 55 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు.ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తెలిపింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More
భక్తి

TTD: వేసవి సెలవుల్లో తిరుమలకు వెళ్తున్నారా – టీటీడీ బిగ్ అప్డేట్..!!

Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. వేసవి ప్రారంభం కావటంతో.. తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవి వేళ తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వ స్తారు. ఈ ఏడాది భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసిన వెంటనే శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో, వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం .. సేవల కు సంబంధించిన టికెట్ల పై

Read More
భక్తి

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్..

మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీశైలం దేవస్థానం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే

Read More
భక్తి

Mahashivratri 2025 మహా శివరాత్రి వేళ ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక, వివాహ పరమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి..!

Mahashivratri 2025 తెలుగు పంచాంగం ప్రకారం మహా శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివ పురాణం ప్రకారం, ఈ పవిత్రమైన రోజున పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగింది. అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజంతా ఉపవాస దీక్షను ఆచరించి, రాత్రి జాగరణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున పరిధి యోగంతో పాటు కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. శివ పురాణం ప్రకారం, ఈశ్వరుడిని

Read More
భక్తి

TTD: నడిచి దర్శనంకు వచ్చే భక్తులకు అలర్ట్ – టీటీడీ కీలక మార్పులు..!!

Tirumala: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. నడకదారి మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. తాజాగా టీటీడీ ఈ మార్గంలో కొన్ని కీలక నిర్ణయా లను అమలు చేస్తోంది. తిరుమల- తిరుపతి పరిధిలో చిరుతల సంచారంతో కొన్ని ఆంక్షలు విధించింది. భద్రతా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రోజుల క్రితం అలిపిరి-తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు దగ్గర చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్‌

Read More
భక్తి

Tirumala: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఇటీవల కొందరు భక్తులు వారికి కేటాయించిన సమయం కంటే ముందే వచ్చి క్యూలైన్లలోకి అనుమతించాలని టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని పేర్కొంది. అంతేగాక, సోషల్

Read More
భక్తి

అరుదైన ఘట్టం- ఇసుక వేస్తే రాలనంత జనం

Mahakumbh 2025: మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. ఫలితంగా ఘాట్లన్నీ జనసంద్రం అవుతున్నాయి. కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద

Read More